News

News

ఆత్మకూరు : హిందువులపై ముస్లింల దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్

ఆత్మకూరు పట్టణంలో అక్రమంగా మసీదు నిర్మిస్తుండటం తో అడ్డుకున్న హిందువులపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డాయి. హిందువులపై రాళ్లు రువ్వి.. వాహనాలను దగ్ధం చేశారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ముస్లిం మూకలు అడ్డుకున్నారు....
News

అవనిగడ్డలోని భద్రాద్రి రామయ్య భూములకు ‘పట్ట’ భద్రత

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని భద్రాద్రి రాముడి భూములకు భద్రత కల్పించి పట్టాదారు పాసు పుస్తకాలు కోడూరు రెవిన్యూ శాఖ వారు అందించారు. కోడూరు మండలం మందపాకల, పోటుమిద గ్రామ రెవెన్యూ పరిధిలోని భద్రాచలం సీతారాములస్వామి వారికి సంబంధించిన 8.8ఎకరాలు...
News

శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు

తిరుప‌తి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు...
News

సంక్రాంతి సంబరాల్లో యువత

ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా 'సంక్రాంతి'. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను... ఐఐఎం-విశాఖ విద్యార్థులు 'సంప్రదాయ...
News

ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు...
News

కాశీలో వాల్‌పోస్టర్ల కలకలం

కాశీ: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. పైగా, వీటిపై విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్ పేర్లు కూడా...
News

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి సీఎం ఫండ్‌!

భగ్గుమన్న హిందూ జాగరణ్‌ మంచ్‌ భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి రూ.78 లక్షలకు పైగా మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ జాగరణ్‌ మంచ్‌ ఒడిశా యూనిట్‌ శుక్రవారం...
News

ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం

భాగ్య‌న‌గ‌రం: తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్టుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. అర‌ణ్య భ‌వ‌న్‌లో యుగ తులసి...
1 2,310 2,311 2,312 2,313 2,314 2,914
Page 2312 of 2914