News

News

6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు ఆరోతేదీన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరగనున్న 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ సదస్సులో భారత్​, రష్యా ద్వైపాక్షిక...
News

7 లక్షల ఏకే 203 తుపాకుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందానికి భారత్ కసరత్తు

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 7.5 లక్షల ఏకే 203 రైఫిళ్ల కొనుగోలు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో భారత్-రష్యా సైనిక సంబంధాలు బలోపేతమవనున్నాయి. ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ నుంచి...
News

20 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించిన వాట్సాప్

న్యూఢిల్లీ: వాట్సాప్ 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. వీటిపై సంస్థకు 500 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వివరించింది. 95 శాతానికి పైగా ఖాతాలను బల్క్​...
News

విశాఖలో దక్షిణ భారత యువ నైపుణ్యాభివృద్ధి పోటీలు

విశాఖ‌ప‌ట్నం: దక్షిణ భారతదేశంలోని యువతకు నైపుణ్య పోటీలు విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి యువత పాల్గొన్నారు. థింసా నృత్యం ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు....
News

ఆంధ్ర ప్రదేశ్‌లో పెరిగిన గంజాయి

కేంద్రం వెల్ల‌డి న్యూఢిల్లీ: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు...
News

ఆర్‌ఎస్‌ఎస్‌, సేవాభారతి సేవలు అమోఘం

కడప: తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు కొద్దిరోజులుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌, సేవాభారతి కార్యకర్తలు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మంచినీరు, ఆహార పొట్లాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జిల్లాలోని ఎగువమందపల్లి, రాజంపేట మండలంలోని బాధితులకు సాయాన్ని...
News

శ్రీనగర్‌లో మైనారిటీల రక్షణకు ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌!

న్యూఢిల్లీ: శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీల భద్రతకు పటిష్ఠమైన భద్రత, ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ అమలులో ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్ల‌డించింది. శ్రీనగర్‌లోని మైనారిటీ కమ్యూనిటీని రక్షించడానికి తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీ నారన్‌భాయ్‌ జె రథ్వా అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో...
News

అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు

భాగ్యనగరం: తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అనంతరం ఈ రోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌ ఛాంబర్‌లోకి తీసుకురాగా...
1 2,310 2,311 2,312 2,313 2,314 2,871
Page 2312 of 2871