News

News

అసొంలో 35 పశువులతో ట్రక్కు స్వాధీనం, ఐదుగురి అరెస్ట్

బిస్వనాథ్ (అసొం): అసొంలోని బిస్వనాథ్ జిల్లాలో జంతు హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై అసొం పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 20) 35 పశువులను రక్షించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, దానికి సంబంధించి కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు నజీరుద్దీన్...
News

జహంగీర్‌పురి ఘర్షణల్లో వీహెచ్‌పీ పేరు.. మండిప‌డ్డ ప‌రిష‌త్‌!

న్యూఢిల్లీ: జహంగీర్‌పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో పాటు, భజరంగ్ దళ్‌పై కేసు నమోదు...
News

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అత్యాచార కేసుల్లో నివేదికలు కోరిన కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా: ఐదు అత్యాచార కేసుల్లో స్టేటస్ రిపోర్టులు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పింగ్లా వద్ద దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగిందని పిల్ పేర్కొంది. బాధితుల ఫిర్యాదుదారులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని...
News

27 ఆలయాలు కూల్చాకే కుతుబ్ మినార్ నిర్మాణం!: కేకే మొహమ్మద్

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని తెలిపారు. కుతుబ్ మినార్...
News

త‌మిళ‌నాడులో మ‌రో ఘోరం… స‌ర్కారు స్కూల్‌లో మ‌త మార్పిడికి య‌త్నం!

రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్ట‌య‌న్ టీచ‌ర్‌ చెన్నై: తమిళనాడులోని మ‌రో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి,...
News

అయోధ్య రామాలయానికి కంచుకోటలా భద్రత

అయోధ్య‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా, ప్రణాళికాయుతంగా సాగుతున్నాయి. ఈ ఆలయానికి కంచుకోట వంటి భద్రతా వలయం ఉంటుంది. రామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణపనులను వేగిరపర్చారు. ఇప్పుడు పనులు తుది దశకు చేరుకున్నాయి. జన్మభూమి దేవాలయ కమిటీ...
News

అసొం అడ‌వుల్లో గోమాత స్మ‌గ్ల‌ర్లు అక్బ‌ర్‌, స‌ల్మాన్ హ‌తం!

గువాహ‌టి: ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ గోమాత స్మగ్లర్లు అక్బర్, సల్మాన్ అసొంలో హ‌త‌మ‌య్యారు. కోక్రాఝర్ జిల్లాలో దుండగులు జరిపిన ఆకస్మిక దాడిలో వీరిద్దరు మరణించారు. ఇదే సంఘ‌ట‌న‌లో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. అక్బర్ బంజారా, సల్మాన్ బంజారా ఇద్దరూ సోద‌రులు....
News

త్వరలో దక్షిణాది భాషల ఓటీటీలో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’!

ముంబై: ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రాన్ని త్వరలో దక్షిణాది భాషల్లో ఓటిటీలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నది. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందని, తేదీలపై త్వరలో జీ5...
1 2,310 2,311 2,312 2,313 2,314 3,030
Page 2312 of 3030