News

News

శ్రీలంకలో ఆరని ఆగ్రహ జ్వాలలు

* ప్రధాని అధికారిక నివాసంపై ఆందోళనకారుల దాడి యత్నం * నౌకాదళ స్థావరంలో తలదాచుకున్న మాజీ ప్రధాని కుటుంబం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రధాని పీఠం నుంచి వైదొలిగిన మహీంద...
News

పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద గ్రనేడ్ దాడి

మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్‌లోని ఓ భవనం లక్ష్యంగా దుండగులు గ్రెనేడ్ విసిరినట్టు తెలుస్తోంది. దుండగుల దాడితో అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు అనుమానిత...
News

రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్‌

* తల్లీబిడ్డకు సౌకర్యవంత ప్రయాణం ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శిశువులతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఓ సరికొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. అదే ఫోల్డబుల్‌ 'బేబీ బెర్త్‌'....
News

మాతృభూమి కోసం మాతృమూర్తి త్యాగం

* వైరలవుతున్న సైనికుడి తల్లి చిత్రం * భావోద్వేగానికి లోనవుతున్న జనం దేశసేవ చేసే అవకాశం దక్కడం ఎంత అదృష్టమో.. అంతే దినదిన ప్రాణగండం కూడా. అలా ఓ సైనికుడి తల్లి తన కుమారుడు సరిహద్దులో దేశాన్ని కాచే ఉద్యోగంలో చేరినందుకు...
News

UPSC అభ్యర్థిపై పదేళ్లుగా అత్యాచారం.. రచయితపై కేసు

* నిందితుడు సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నీలోత్పల్ మృణాల్ పై కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటూ UPSCకి ప్రిపేర్ అవుతున్న ఓ మహిళ(32)పై పెళ్లి ముసుగులో పదేళ్లపాటు అత్యాచారం చేశారన్న ఆరోపణలతో మృణాల్ పై...
News

గోతికాడ నక్కల్లా మన దేశ సరిహద్దుల్లో పొంచివున్న ఉగ్రవాదులు

* జమ్మూకాశ్మీర్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు 200 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారంటూ వెల్లడించిన భారత సైన్యం * భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదంటూ ఆగ్రహం జమ్మూకాశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో సిద్ధంగా...
News

శ్రీలంక ప్రధాని రాజీనామా

శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, ధరలు ఆకాశాన్ని తాకటంతో ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. రాజపక్సే రాజీనామా చెయ్యాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు...
News

మహారాష్ట్ర : 900 మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించిన ముస్లిములు

మహారాష్ట్రలో చెలరేగిన లౌడ్ స్పీకర్ ల వివాదంతో ముంబైలోని మసీదులు శబ్ద నియంత్రణ చర్యల్లోకి దిగుతున్నాయి. ఈ విషయాన్ని మరింత జటిలం చేయదల్చుకోలేదని, అందుకే తాము మైకుల శబ్దాన్ని నియంత్రిస్తున్నామని మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. ముంబైలోని అతిపెద్ద మసీదు అయిన జుమా...
1 2,278 2,279 2,280 2,281 2,282 3,030
Page 2280 of 3030