News

News

చెంచుల‌కు దుప్పట్ల‌ పంపిణీ

నంద్యాల‌: చలి తీవ్రత దృష్ట్యా అడవి బిడ్డలైన చెంచులకు దుప్ప‌ట్ల పంపిణీ కార్య‌క్రమం జ‌రిగింది. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సేవా కార్య‌క్ర‌మం వ‌ల్ల కొత్తపల్లె మండలంలోని జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్ర...
News

ఆగ్రా సేవా భారతి ఆఫీసుపై ముస్లింల దాడి!

భారత మాత విగ్రహం ధ్వంసం 13 మందికి గాయాలు ఆగ్రా: ఆగ్రాలోని సేవా భారతి కార్యాలయంపై స్థానిక ముస్లింలు దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో 13 మంది స్వయంసేవకులు గాయపడ్డారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆదివారం (డిసెంబర్ 26) అర్థరాత్రి...
News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు...
News

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

అంత‌ర్వేది: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నారసింహస్వామిని ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకారు. మోహన్ భగవత్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ చరిత్ర,...
News

పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు కుట్ర

న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్‌ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్‌ కేంద్రంగానే కుట్ర సాగినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో ఉత్తర ప్రదేశ్ వాసి ఇక్బాల్‌ ఖానా(ప్రస్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ...
News

ఆంధ్రాలో అధికారంలోకి వ‌స్తే మతమార్పిడి నిరోధ‌క బిల్లు!

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ...
News

మహారాష్ట్రలో నైట్‌ కర్ఫ్యూ!

దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ ముంబై: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 17 రాష్ట్రాలకు పాకింది. మహారాష్ట్ర.. ఒమిక్రాన్‌కు సెంటర్‌ పాయింట్‌గా మారింది. దేశంలోనే అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల...
News

కూలిన మిగ్ విమానం.. పైల‌ట్ మృతి

భారత్-పాక్ సరిహద్దు సమీపంలో ఘ‌ట‌న‌ జైసల్మేర్‌: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ మరణించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం శుక్రవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్...
1 2,280 2,281 2,282 2,283 2,284 2,871
Page 2282 of 2871