News

News

పక్కా ప్రణాళికతోనే సరూర్ నగర్ పరువు హత్య

* దంపతుల ఆచూకీ తెలుసుకోవడానికి స్నేహితుల సాయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన హంతకుడు మొబిద్ అహ్మద్ * ఇద్దరు బిడ్డల తండ్రితో చెల్లెలికి వివాహం చెయ్యడానికి సిద్ధపడ్డ నిందితుడు * దంపతుల ఆచూకీ చెప్పడంలో బాధితురాలి అక్క, బావల తోడ్పాటు...
News

ఎన్ఈపీ అమలు పై ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం

* దేశ సమగ్రత, సమానత్వం, అనుసంధానత కోసమే జాతీయ విద్యా విధానమని వెల్లడి సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. పాఠశాల విద్యార్థులు సాంకేతికతకు...
ArticlesNews

మన మీడియా నిజాన్ని నిర్భయంగా వెల్లడించేదెన్నడు?

ప్రణయ్, అమృత ఈ పేర్లు తెలియని వారు బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరూ ఉండరేమో? దళిత (నిజానికి అతని కుటుంబం ఎప్పుడో క్రైస్తవం స్వీకరించింది) యువకుడైన ప్రణయ్ తనకు ఇష్టం లేకుండా తన కుమార్తె అమృతను వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో...
News

హిందువుల పవిత్ర వృక్షం వద్ద నగ్న ఫోటో షూట్.. వెలి వేసిన ప్ర‌జ‌లు

ఇండోనేషియా: ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ళ క్రితం నాటి ప‌విత్ర మ‌ర్రి వృక్షం వ‌ద్ద ఓ ర‌ష్యా టూరిస్టు న‌గ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వ‌ద్ద అలీనా ఫ‌జ్‌లివా దిగిన న‌గ్న ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో...
News

మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు

మైసూర్‌: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు....
News

గుడిలో గంట‌లు మోగాయ‌ని డీఎంకే కౌన్సిల‌ర్ చిందులు

ఆమె అడుగులకు మడుగులొత్తిన‌ హెచ్‌ఆర్‌సీఈ అధికారులు క‌నీస విచార‌ణ లేకుండానే పూజారి స‌స్సెన్ష‌న్‌ చెన్నై: గుడిలోని గంటలు మోగాయ‌ని డీఎంకే కౌన్సిలర్ నైట్‌వేర్‌తో ఆలయంలోకి ప్రవేశించి, చిందులు వేసింది. బహిరంగంగా పూజారిని కించపరిచింది. పూజ సమయంలో గంటలు మోగించొద్దంటూ పూజారిని వేధించినట్టు...
News

మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది…ఏపీ డీజీపీ

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల...
News

విదేశీ వస్తు బానిసత్వం వీడండి… భారతీయులకు మోడీ సూచన

న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భార‌త్‌లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం...
1 2,280 2,281 2,282 2,283 2,284 3,029
Page 2282 of 3029