News

News

ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో 5 ప‌త‌కాలు

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా అయిదు పతకాలు సాధించింది. లఖ్​నవూ యూనివర్సిటీ(ఎల్​యూ) డీన్​ ప్రొఫెస‌ర్‌ శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే...
News

భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్

న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని...
News

గోవిందరాజస్వామి తెప్పోత్సవం

7 రోజులపాటు వేడుకలు, ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుప‌తి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్స‌వాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. మొద‌టిరోజు...
News

నెహ్రూ వైఫల్యం వల్లే గోవా స్వాతంత్ర్యం ఆలస్యం: మోదీ

మపుసా: నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్​లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని ప్రధాని మోడీ అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్ళు పట్టిందని పేర్కొన్నారు. గోవాలోని మపుసా ప్రాంతంలో నిర్వహించిన...
News

పాకిస్తాన్‌కు తాలిబాన్లతో ‘సరిహద్దు’ స‌మ‌స్య‌!

న్యూఢిల్లీ: భారతీయ నిపుణులు, అధికారిక ఛానెల్‌లు హెచ్చరించినది నిజమైంది. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో... సరిహద్దు-చారిత్రక డ్యురాండ్ రేఖకు కంచె వేయడానికి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఇరువైపులా నివసిస్తున్న పాష్తూన్‌లను విభజించే హక్కు పాకిస్తాన్‌కు లేదని పేర్కొంది....
News

జార్ఖండ్‌లో హిందూ యువకుడిపై ముస్లిం గుంపు దాడి, హ‌త్య‌!

జార్ఖండ్‌: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక్క‌డి హజారీబాగ్‌లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు...
News

సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దాం!

చిన్న జియ్యర్ స్వామి పిలుపు భాగ్య‌న‌గ‌రం: సమతామూర్తి శ్రీ రామానుజుల ఆశయాలను అమలు చేద్దామని చిన్న జియ్యర్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలలో భాగంగా సామాజిక నేతల జాతీయ సమావేశంలో సందేశం ఇస్తూ.. ప్రతి వ్యక్తిలోనూ...
News

అమెరికా, ఐరోపా దేశాల కంటే వేగంగా భారత ఆర్థిక వృద్ధి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల...
1 2,277 2,278 2,279 2,280 2,281 2,915
Page 2279 of 2915