News

News

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బలవంతపు మత మార్పిడికి ప‌న్నాగం!

పోలీసుల‌కు వ‌న వాసుల ఫిర్యాదు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో మొత్తం న‌లుగురు క‌ట‌క‌టాల పాలు ఝుబువా(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌): హిందువుల‌ను బ‌ల‌వంతంగా ఇత‌ర మ‌తాల్లోకి మార్పిడి చేసే ప‌న్నాగం బెడిసికొట్ట‌డ‌డంతో నిందితులు క‌ట‌క‌టాల పాల‌య్యారు. వ‌న వాసులనే లక్ష్యంగా చేసుకున్న క్రైస్త‌వ మిష‌న‌రీలు వారికి విద్య‌,...
News

హిందూ దేశంపై దాడి చేసిన మొఘ‌లులును పొగిడిన న‌సీరుద్దీన్ షా!

న్యూఢిల్లీ: సుపంప‌న్న‌మైన హిందూ దేశంపై దాడి చేసి, సంప‌దను దోచుకుని, ఇక్క‌డి సంస్కృతి వినాశ‌నానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన మొఘ‌లులును న‌టుడు న‌సీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న‌(డిసెంబ‌ర్ 29) ఒక‌ ప్రచార వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్‌లు శరణార్థులని,...
News

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌కు త్వ‌ర‌లో పూర్వ‌వైభ‌వం

ఉజ్జయిని: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరించిన‌ తర్వాత, భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ధామ్‌ను కూడా వైభ‌వంగా పున‌రుద్ధ‌రించేందుకు ప్రణాళికను రూపొందించింది. సుంద‌రంగా తీర్చిదిద్దిన అనంత‌రం కాశీ విశ్వనాథ్ ధామ్‌ను ఈ నెల 13న ప్రధాని...
News

బాలుడిపై అత్యాచారం కేసులో చర్చి ఫాదర్​కు జీవిత ఖైదు

ముంబయి: అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువరించింది మహారాష్ట్ర, ముంబయిలోని పోక్సో ప్రత్యేక కోర్టు. 13ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ చర్చి ఫాదర్​కు జీవిత ఖైదు విధించింది. 2015లో ఓ చర్చి ఫాదర్​ జాన్సన్​ లారెన్స్​ 13 ఏళ్ల బాలుడిపై...
News

పీ.ఎఫ్‌.ఐ, ఎస్‌.డీ.పీ.ఐ గుండాల చేతుల్లోకి ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీజేపీ కార్య‌క‌ర్త‌ల స‌మాచారం!

కేర‌ళ పోలీస్ శాఖ నుంచి కానిస్టేబుల్ అనాస్ స‌స్పెన్ష‌న్‌ తిరువ‌నంత‌పురం: అధికారిక రికార్డులు, పోలీసు డేటాబేస్ నుండి పీ.ఎఫ్‌.ఐ, ఎస్‌.డీ.పీ.ఐ ఉగ్రవాదులకు ఆర్‌.ఎస్‌.ఎస్‌, బీ.జే.పీ నాయకుల సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినందుకు అధికారులు కేరళ కానిస్టేబుల్ పీకే అనాస్‌ను సర్వీస్ నుండి...
News

ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు..

బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ విజ‌య‌వాడ‌: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని...
News

లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు

జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం 26 జనవరి 2022 నుంచి అమ‌ల్లోకి జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రంలో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు...
News

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ క్రికెటర్

ఢిల్లీ: మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోంగియా ఢిల్లీలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మోంగియా బీజేపీలో చేరారు. కీలకమైన...
1 2,276 2,277 2,278 2,279 2,280 2,871
Page 2278 of 2871