News

News

హిందువులపై దాడికి యువ‌కుల‌కు నిజామాబాద్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కఠోర శిక్ష‌ణ!

కేంద్రం నిర్వాహకుడు, కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అరెస్టు నిజామాబాద్‌: హిందువులపై దాడికి ముస్లిం వర్గం కుట్రలు పన్నుతోంది. అటాక్ చేసేందుకే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మతాల మధ్య వైషమ్యాలు పెంచి పరస్పరం దాడులు చేసుకునేలా లేదా ఎదుటిమతంపై దాడులు చేసేలా...
News

నుపుర్ శర్మ‎కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల మద్దతు

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు 117 మంది బహిరంగ లేఖ న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో దేశమే కాదు.. ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు...
News

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం

మోడీ సర్కార్ నిర్ణయం హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు వ్యతిరేకిస్తున్న పాక్, చైనా న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది....
News

మరో తెలంగాణ విముక్తి ఉద్యమానికి బీజేపీ పిలుపు

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ ఉద్యమంలో కీలక అంశాలైన నీళ్ళు, నిధులు, నియమాలు సాధించుకోవడం కోసం మరో తెలంగాణ విముక్తి ఉద్యమం అవసరమని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు స్పష్టం చేశాయి. తెలంగాణలోని పరిస్థితులపై ప్రత్యేకంగా విడుదల చేసిన...
News

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు రాజభోగాలు!

కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులు కర్ణాటకలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, వీడియో కాల్స్ చేస్తూ జల్సాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద...
News

డీఎంకే ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు… ప్రత్యేకత తమిళ దేశం కోసం డిమాండ్ చేస్తామని హెచ్చరిక

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే రాజ్యాంగాన్ని గౌరవించి ప్రత్యేక...
News

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు...
News

కర్ణాటకలో వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హ‌త్య‌!

హుబ్బల్లి: కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘సరల్ వాస్తు’ ఫేమ్ చంద్రశేఖర్ గురూజీని ఇద్ద‌రు దుండ‌గులు మంగళవారం ఉదయం కత్తితో పొడిచి, దారుణంగా హ‌త్య చేశారు. గురూజీ వ్యాపార నిమిత్తం ఎవరినైనా కలిసేందుకు నగరంలోని ప్రెసిడెంట్ హోటల్‌కు వచ్చినట్టు...
1 2,199 2,200 2,201 2,202 2,203 3,034
Page 2201 of 3034