News

News

మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో...
News

క‌శ్మీర్‌లో టిబేట్ బౌద్ధ గురువు దలైలామా ప‌ర్య‌ట‌న‌

క‌శ్మీర్‌: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్, లద్దాఖ్‌ల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన బయలుదేరారు. దాదాపు రెండేళ్ళ తర్వాత దలై లామా తొలి అధికారిక పర్యటన ఇది. కొవిడ్ కారణంగా రెండేళ్ళ‌పాటు ధర్మశాలలోని...
News

భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తీరుపై మండిప‌డ్డ బీజేపీ

న్యూఢిల్లీ: ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి...
News

గుజరాత్‌లో క్రైస్తవుడి దుర్మార్గం!

హిందూ యువ‌తిని ట్రాప్ చేసి, బ్లేడ్‌తో గాయపరచుకోమన్న మోస‌గాడు గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌కు చెందిన ఓ క్రైస్తవుడు సంపన్న హిందూ యువ‌తిని లవ్ జిహాద్ తరహాలో ట్రాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. బ్లేడ్‌తో త‌నను తాను గాయ‌ప‌ర‌చుకోమ‌న్నాడు. ఇష్టం లేకున్న మాంసం...
News

ప్రధాని హత్యకు ఇద్దరు ఉగ్రవాదుల కుట్ర…నిందితుల అరెస్ట్!

పాట్నా: సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఆయనను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి...
News

ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ పరుష వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యావత్తు గిరిజన సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ద్రౌపది క్షేత్ర...
News

మైనారిటీ వ్యవహారాల శాఖ నేడు అన్ని వర్గాలను కలుపుకొనిపోతోంది…. ముక్తార్ అబ్బాస్ నక్వి

న్యూఢిల్లీ: గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదన్నారు. ప్రస్తుతం ముస్లింలతోపాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకొని పోతున్నట్టు బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వి తెలిపారు. తన మంత్రిత్వ...
News

‘హర్ ఘర్ తిరంగా’పై స‌మీక్ష‌

అమ‌రావ‌తి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే 'హర్ ఘర్ తిరంగా' (ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలనే లక్ష్యంతో)కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం...
1 2,193 2,194 2,195 2,196 2,197 3,034
Page 2195 of 3034