News

News

హర్ష హత్య కేసులో ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, రిహాన్ సహా ఆరుగురి అరెస్ట్!

నిందితుల‌పై ఇప్ప‌టికే ప‌లు క్రిమిన‌ల్ కేసులు ఒక్క ఖాసిఫ్‌పైనే ప‌ది కేసులు శివ‌మొగ్గ‌: భ‌జరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం...
News

క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు

హైకోర్టుకు తెలిపిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం బెంగ‌ళూరు: పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు తెలిపింది. కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని చెప్పింది. ఈ...
News

‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్రం కఠిన చర్యలు!

న్యూఢిల్లీ: విదేశాల నుంచి పనిచేస్తున్న 'పంజాబ్ పాలిటిక్స్ టీవీ'పై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన యాప్​లు, వెబ్​సైట్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద సంస్థ...
News

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

తిరుప‌తి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్టు టీటీడీ...
News

తిక్క కుదిరింది.. హిందువులను క‌త్తితో బెదిరించిన న్యాయవాది సోహిల్ అరెస్ట్

గాంధీన‌గ‌ర్‌: ‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన న్యాయవాది సోహిల్ హుస్సేన్‌ మోర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కించపరుస్తూ ఆదివారం వాట్సాప్...
News

ముస్లిం తీవ్రవాదులు వ్యాప్తి చేసే విష ఫలితమే హ‌ర్ష హ‌త్య‌!

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ న్యూఢిల్లీ: కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం (ఫిబ్రవరి 20) జ‌రిగిన 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ముస్లిం తీవ్రవాదులు ప్రతిరోజూ వ్యాప్తి చేసే విష...
News

భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసింది ముస్లిం గుండాలే…

కర్ణాటక మంత్రి ఈశ్వ‌ర‌ప్ప ఆరోప‌ణ‌ బెంగ‌ళూరు: శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలే హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచి చంపారని చెప్పారు....
News

చైనాతో అత్యంత సంక్లిష్టంగా భారత్ సంబంధాలు

భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక...
1 2,191 2,192 2,193 2,194 2,195 2,842
Page 2193 of 2842