News

News

ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర

భాగ్య‌న‌గ‌రం: సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. ఆరు గంటల తర్వాత పూజారులు గద్దెల...
News

నార్కో జిహాద్… అతౌర్ రెహమాన్ అరెస్ట్

రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్‌ స్వాధీనం గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడ‌ర్‌, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా...
News

హిజాబ్ వివాదం ఐసిస్ కుట్రే: కర్ణాటక మంత్రి

బెంగ‌ళూరు: హిజాబ్ వివాదంలో అంతర్జాతీయ సంస్థల పాత్ర ఉందని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. దీనికి ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నార‌న్నారు. "విదేశీ సంస్థల కుట్ర ఇందులో దాగి...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులకు బీజేపీకే ఓటు వేయాలని ఆమె కోరారు....
ArticlesNews

ఆంధ్రలో హిందువులకేదీ భరోసా?

ఒమిక్రాన్, పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె, కేంద్ర బడ్జెటు, కేంద్రంపై కేసీఆర్ తిట్ల దండకం, రామానుజ విగ్రహావిష్కరణ, ఆంధ్ర, తెలంగాణాల విభజనపై పార్లమెంటులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, కర్ణాటక హిజాబ్ వ్యవహారం.... ఒక దానివెంట ఒకటి వరుసగా జరిగిపోతూ ఉన్నాయ్. వీటి మధ్యలో...
News

దేశవ్యాప్తంగా దాడులకు దావూద్ కుట్ర!: ఎన్‌ఐఏ

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై మళ్లీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను...
News

ఆంధ్రా, కేర‌ళ‌లో ఇద్ద‌రు బీజేపీ నేత‌ల హ‌త్య‌!

విజ‌య‌వాడ‌/తిరువ‌నంత‌పురం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) నేత‌ల‌పై రోజు రోజుకూ రాజకీయ ప్రత్య‌ర్థుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌లో ఇద్ద‌రు నాయ‌కులను పొట్ట‌న పెట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లంకల...
1 2,194 2,195 2,196 2,197 2,198 2,841
Page 2196 of 2841