ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర
భాగ్యనగరం: సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. ఆరు గంటల తర్వాత పూజారులు గద్దెల...







