News

News

సింహాద్రి అప్పన్నకు నాలుగో విడత చందన సమర్పణ

సింహాచ‌లం: సింహాచలం అప్పన్నకు నాలుగో విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాడ‌ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది...
News

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ

న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ...
News

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మోసం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ చేసిన రూ.62 వేల కోట్ల మోసం సంగతి తేలకుండానే మరో చైనా సంస్థ మోసం వెలుగుచూసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'ఒప్పో' దేశంలో రూ.4,389 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తేలింది. ఈ మేరకు...
News

అత్యంత అరుదైన రక్త నమూనాను గుర్తించిన భార‌త‌ వైద్యులు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 65 ఏళ్ళ వ్యక్తికి EMM నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు గుర్తించారు. ఇటువంటి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 10మందికి మాత్రమే ఉంది....
News

దేశం నుండి పురాతన వస్తువుల తరలింపుపై నిషేధం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల వస్తువులను కంట్రోల్డ్ డెలివరీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబితాలో బంగారం, వెండి...
News

సింహానికి కోరలున్నప్పుడు చూపించుకోవడంలో తప్పేముంది?: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

ముంబై: సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి నాలుగు సింహాల రూపుపై వివాదం కొనసాగుతూనే ఉంది. జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో...
News

షార్ట్ కట్ పాలిటిక్స్‌తో దేశానికి నష్టం: మోడీ

ఝార్ఖండ్‌: రాజకీయాల్లో షార్ట్‌కట్స్ దేశాన్ని నాశనం చేస్తాయ‌ని ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఝార్ఖండ్‌లోని డియోగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంలో అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఎయిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. "షార్ట్‌కట్ రాజకీయాలకు దూరంగా...
News

అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసిన భారత సైన్యం క‌శ్మీర్‌: వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభం అయింది. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 4,020 మంది భక్తులతో 110 వాహనాలు గట్టి...
1 2,194 2,195 2,196 2,197 2,198 3,034
Page 2196 of 3034