News

News

`సుప్రీం’లో థాక్రేకు మళ్ళీ ఎదురుదెబ్బ..!

న్యూఢిల్లీ: శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు ఒక‌టోతేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు...
News

ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ హిట్ లిస్ట్‌లో గిరిరాజ్ సింగ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఫైర్‌బ్రాండ్ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై ఉగ్రవాదులు కన్నేశారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ జాబితాలో ఉన్న పలువురు నేతల్లో ఆయన ప్రముఖంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఐస్లామిక్ స్టేట్...
News

శ్రీలంకకు భారత్ అండగా ఉండాలి

శ్రీలంక ప్రతిపక్ష పార్టీ నేత ప్రేమదాస వినతి కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్‌ ప్రేమదాస సోషల్‌ మీడియా వేదికగా...
News

బీహార్‌లో వినూత్నంగా నాగ పంచమి వేడుకలు

విష సర్పాలను మెడకు చుట్టుకున్న గ్రామస్థులు బీహార్​: బీహార్​లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్​చాక్ మండలం ఆగా​పుర్ గ్రామస్థులు మాత్రం...
News

ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి… కామన్వెల్త్ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన మోడీ

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ నెల‌ 28 నుండి ఆగస్టు ఎనిమిదోతేదీ వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ...
News

భద్రాద్రి రామయ్య ఆలయ ప్రాంగణంలో తొలిగిన వరద నీరు

భద్రాచలం: భద్రాచలం గుడి దగ్గర నీరు పూర్తిగా తొలగింది. గుడి కరకట్టను ఆనుకుని గోదావరి ఒడ్డునే ఉంటుంది. దీంతో వరద నీరు కాకుండా, ఇతరత్రా లీకేజీల వల్ల గుడి చుట్టూ నీరు చేరింది. భారీ మోటార్లతో ఆ నీటిని తోడారు. ఇవాళ...
News

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు....
News

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను...
1 2,186 2,187 2,188 2,189 2,190 3,034
Page 2188 of 3034