News

News

17 కోట్ల మందికి అందనున్న ఆయుష్మాన్ భారత్ సేవలు

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్)కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినేట్ ఏబీడీఎమ్ స్కీమ్‌ను ఆమోదిస్తూ...
ArticlesNews

సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ

గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ...
News

250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.....
News

విజ్ఞాన కాంతులు వెద‌జ‌ల్లుతున్న‌ మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న‌

విజ‌యవాడ‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించనున్న సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఏపీలోని విజయవాడలోని ఆర్కిటెక్చర్‌ కళాశాల ఆవరణలో అత్యాధునిక మిసైళ్ళ ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. భారత రక్షణ రంగంలో కీలకమైన...
News

219 మంది భారతీయులతో బయల్దేరిన విమానం

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ తెలిపారు. ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మందితో తొలి ఎయిర్​...
News

రాజ‌స్థాన్‌లో బీజేవైం కార్య‌క‌ర్త హ‌త్య‌!

రాజస్థాన్: రాజస్థాన్‌, కోటాలోని కైతునిపోల్ ప్రాంతం, సబర్మతి కాలనీలో విక్కీ ఆర్య అనే స్థానిక భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తను కొంతమంది వ్యక్తులు కొట్టి చంపారు. విక్కీ ఆర్య తన బైక్‌పై వెళుతుండగా ఈ దాడి జ‌రిగింది. చేతిలో రాడ్‌లు,...
News

సరిహద్దులకు చేరిన భారత విద్యార్థులు

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారత విద్యార్థుల తరలింపునకు రంగం సిద్ధమైంది. పోలాండ్, హంగరీ, రొమేనియా సరిహద్దులకు 470 మందిని తరలించారు. ఆయా దేశాల విమానాశ్రాయాల నుంచి భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఉక్రెయిన్‌-పోలాండ్...
News

శేషాచలం అడవుల్లో భారీ అగ్నికీలలు

చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని కాకులకోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా అటవీ సిబ్బంది ఫైర్​లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భారీగా వీచిన గాలులకు.. అగ్నికీలలు అటవీప్రాతంలో వ్యాపించాయి. ఈ క్రమంలో కార్చిచ్చు చెలరేగడంతో...
1 2,185 2,186 2,187 2,188 2,189 2,842
Page 2187 of 2842