News

News

భారత్ సాయం కోరిన ఉక్రెయిన్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో ప్రధాని మోదీ జోక్యం...
News

200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల...
News

ఆఫ్ఘనిస్తాన్ చేరిన భారత్ మానవతా సాయం

ఆఫ్గనిస్థాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని పేర్కొంది. అమృత్ ‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో...
News

మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలులోకి వచ్చాక 313 మందిని అరెస్టు చేశాం

* సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 4,700 కేసులను విచారిస్తోందని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) 2002లో అమలులోకి వచ్చినప్పటి నుండి కేవలం 313 మందిని మాత్రమే అరెస్టు చేశారని కేంద్రం బుధవారం...
News

మేడారంలో ఘనంగా తిరుగువారం పండుగ

మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు.....వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ....ఆలయాలను శుద్ధి చేసి, గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు....
News

ఉక్రెయిన్ – రష్యా వార్ విషయంలో భారత్ తటస్థ వైఖరి

* భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ వెల్లడి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్...
News

మరో లడ్డూ కావాలా నాయనా?

* ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు.. జీతంతో అదనంగా రూ.30 వేలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూ. 10,000ల చొప్పున అకౌంట్ లో వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.... ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది....
News

ఉక్రెయిన్ పై రష్యా దాడులు : ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు...
1 2,188 2,189 2,190 2,191 2,192 2,842
Page 2190 of 2842