News

News

కశ్మీర్‌ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి

కశ్మీర్‌: కశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్‌ జిల్లాలోని చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్‌ పండిట్లే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. తూటాలు తగిలిన వారు మైనారిటీ వర్గానికి చెందిన...
News

జవాన్ల వాహనానికి ఘోర ప్రమాదం

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్​ అనంత్‌నాగ్ జిల్లాలోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురైంది. అయితే, ప్రాణ‌న‌ష్టంపై వివ‌రాలు తెలియాల్సి ఉంది. Source: ETvBharat మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం...
ArticlesNews

ఒక్కటిగా నిలుద్దాం – ధర్మాన్ని గెలిపిద్దాం

75 ఏళ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాలకు సిద్ధమవుతోంది. సుమారు రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయులతో అనితర సాధ్య, అవిరళ, అవిశ్రాంత పోరాటం సాగించిన భారతీయ స్వాతంత్ర్య పోరాట యోధులను ఎందరినో నేడు మనం స్మరించుకుంటూ ఉన్నాం. వారిలో గత ఏడున్నర దశాబ్దాల...
News

వాజ్ పేయీకి నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి...
News

నేతాజీ అస్తికలను భారత్ తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది

డీఎన్ఏ పరీక్షతో మిస్టరీని ఛేదించాలి సుభాష్ చంద్రబోస్ కుమార్తె డిమాండ్ న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అస్తికలను భారత్‌కు తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్‌ పేర్కొన్నారు. 1945, ఆగస్టు 18న ఆయన మరణించగా.. మృతిపై ఇప్పటికీ కొందరికి...
News

కొండల రాయుడికి నైవేద్యంగా తేళ్ళు

కర్నూలు జిల్లాలో వింత ఆచారం... పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండపైన కొండల రాయుడు అనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి శ్రావణమాసం మూడో సోమవారం ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. వేడుకల వేళ...
News

గిరిజన కాలనీలో రామాలయ విగ్రహ ప్రతిష్ట

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు గిరిజన కాలనీలో ధర్మసింధు ఆధ్మాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మితమైన రామాలయంలో 15/8/2022 సోమవారం నాడు రామాలయం విగ్రహ ప్రతిష్ట అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద...
News

పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

క‌శ్మీర్‌: పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా...
1 2,156 2,157 2,158 2,159 2,160 3,034
Page 2158 of 3034