పంజాబ్: పంజాబ్లో కేంద్ర నిఘా సంస్థ పోలీస్ ఇంటి వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్సర్లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్ఐ దిల్బాగ్ సింగ్ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల...
కొలంబో: శ్రీలంకలోని హంబంటోటా నౌకాశ్రయంలోకి చైనీస్ గూఢచర్య నౌక రావడం వెనుక శ్రీలంక నావికా దళం మాజీ అధిపతి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల నెపంతో ఈ నౌకను చైనా ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ నౌకను అనుమతించవద్దని భారత...
న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఈ బోట్లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35...
న్యూఢిల్లీ: తలాక్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్- ఈ- హసన్, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ...
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు. నిఘా వర్గాల...
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన తాజ్ ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి బౌంద్ వెళ్ళే తాజ్ ఎక్స్ప్రెస్లో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు....
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో పహల్గామ్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మంగళవారం సంభవించిన విషయం విదితమే. సమాచారం తెలుసుకున్న వెంటనే...