News

News

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు

త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు...
News

అట్టహాసంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడా వేడుకలు

అహ్మదాబాద్‌: ఏడేళ్ళ‌ నిరీక్షణ ముగిసిన వేళ.. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో.. చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో.. మనసును మైమరిపించే సంగీత మాయలో.. 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య...
News

శ్రీశైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో...
News

67 అశ్లీల వెబ్‌సైట్‌ల‌ను నిషేధించిన కేంద్రం

న్యూఢిల్లీ: అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్స్,...
News

నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు

విజ‌య‌వాడ‌: శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అదనంగా 1072 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 10...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌!

జ‌మ్ముక‌శ్మీర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇక్క‌డ గ‌ల రెండు జిల్లాల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. షోపియాన్ జిల్లా చిత్ర‌గామ్‌, బారాముల్లా జిల్లాలోని ప‌ఠాన్‌లో తెల్ల‌వారుజామున నుంచి కాల్పులు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే స‌మాచారాంతో గాలింపు చేప‌ట్టారు. ఈ...
News

తిరుమ‌ల‌లో ఘ‌నంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి: క‌లియుగ‌ ప్ర‌త్య‌క్ష దైవం వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు తిరుమ‌ల‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేతుడైన మ‌ల‌య‌స్వామి క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై తిరుమాడ‌వీధుల్లో విహ‌రిస్తూ భక్తుల‌కు ద‌ర్శ‌నం...
News

నేడు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవిగా దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్స‌వాలు అయిదో రోజు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం అమ్మ‌వారు ల‌లితా త్రిపుర సుంద‌రీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిస్తోంది. ఈ త‌ల్లి మ‌ణిద్వీప నివాసిని. స‌క‌ల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీ విద్యా స్వ‌రూపిణి,...
1 2,086 2,087 2,088 2,089 2,090 3,036
Page 2088 of 3036