News

News

రోడ్డు పక్కనే మృతదేహం పడేసిన ఆర్ఎంపీ డాక్టర్ ఫ‌హీమ్‌!

గురుగ్రామ్: హరియాణా గురుగ్రామ్​లో ఓ ఆర్​ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ళ‌ యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్​ఎంపీ డాక్టర్​ ఫహీమ్​ వద్దకు వెళ్ళాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు...
News

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి

భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో...
News

ఏసీ నగర్‌లో ఘ‌నంగా విజయదశమి ఉత్సవం

నెల్లూరు: విజయదశమి ఉత్సవం నెల్లూరు, ఏసీ నగర్‌లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ‌నివారం జరిగింది. కార్య‌క్ర‌మానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్య‌వాహ‌ దువ్వూరు యుగంధర్ పాల్గొని సమాజం శక్తివంతం కావాలంటే శ్రీ శక్తి జాగరణ ఒక్కటే...
News

పాదరక్షల్లో రూ.5 కోట్ల కొకైన్!

ముంబయి: పాదరక్షల్లో కొకైన్​ను అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాదరక్షలలో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్టు...
News

తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్)కు హైకోర్టు అనుమతి

చెన్నై: తమిళనాడులో నవంబర్ ఆరోతేదీన రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్ఎస్‌) ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
News

5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుకుంది భారత్. నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మెుబైల్‌...
News

మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఐరాస: ఉక్రెయిన్‌ భూభాగాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. నాలుగు ప్రాంతాల విలీనం చేసుకోవడంపై నాటో సెక్రటరీ-జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ మండిపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా...
News

హిందూ ఆల‌యాల‌పై క్రైస్త‌వ మతోన్మాదులు దాడి!

విగ్ర‌హాలు ధ్వంసం గణేష్ మందిరంలో దోపిడీ కాళీ మందిరంపై బైబిల్ రాత‌లు నిప్పులు చెరిగిన హిందువులు ట్రినిడాడ్‌: ప‌్ర‌పంచవ్యాప్తంగా దుర్గా దేవి న‌వ‌రాత్రి సంబ‌రాలు నిర్వ‌హించుకుంటున్న వేళ క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై క్రైస్త‌వ మతోన్మాదులు బ‌రితెగించారు. మ‌తం మ‌త్తులో చెల‌రేగిపోయారు. ట్రినిడాడ్‌లో ఈ...
1 2,084 2,085 2,086 2,087 2,088 3,036
Page 2086 of 3036