News

News

మహిళా సిబ్బంది లో దుస్తులపై పాక్ ఎయిర్‌లైన్స్‌ దుమారం

ఇస్లామాబాద్‌: మహిళా సిబ్బంది లో దుస్తుల విష‌యంలో తీసుకొచ్చిన ఉత్త‌ర్వుల‌పై వివాదం చెల‌రేగింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ సంస్థ (పీఐఏ) ఈ మ‌ధ్య జారీ చేసిన ఉత్తర్వులు పెను దుమారం రేపుతున్నాయి. సరైన దుస్తులపై సరైన ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలని...
News

హిందూ బాలికలను వీడియోలు తీసిన ముస్లిం యువ‌కులు!

చిత‌క్కొట్టి పోలీసుల‌కు అప్ప‌గించిన హిందూ సంస్థ‌లు ఇండోర్: ఇండోర్‌లోని పండరీనాథ్ కూడలిలోని గర్బా పండల్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఏడుగురు ముస్లిం యువ‌కులు హిందూ బాలిక‌లను త‌మ వీడియోల్లో బంధించ‌డం మొద‌లెట్టారు. ఈ సంఘ‌ట‌న బుధవారం (28 సెప్టెంబర్ 2022) జ‌రిగింది. వీరి...
News

కాబుల్‌లో బాంబు పేలుడు… భారీగా ప్రాణ న‌ష్టం!

కాబుల్‌: ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించింది. విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ రాస్తుండ‌గా ఈ పేలుడు సంభ‌వించిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ళ‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ...
News

వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

గాంధీన‌గ‌ర్: వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర...
News

హింస‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్దు: డాక్ట‌ర్‌ మోహ‌న్ భాగ‌వ‌త్

నాగపూర్: హింస‌తోకూడిన ఆహారాన్ని తీసుకోవ‌ద్ద‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహ‌న్ భాగ‌వ‌త్ సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పుడు ఆహారం తీసుకోరాదని చెబుతూ హింసతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలని సూచించారు. మాంసాహారం తీసుకొనేవారు కొంత...
News

త్రివిధ దళాల సైనిక అవసరాలు తీరుస్తాం: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్

న్యూఢిల్లీ: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా.. విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో.. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపై భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా అనిల్‌ చౌహాన్...
News

తెనాలిలో బీజేపీ ప్రజా పోరు యాత్ర వాహనానికి నిప్పు!

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్​లోని...
News

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ కొరడా

ఆపరేషన్ గరుడ పేరుతో 175 ప్రాంతాల్లో దాడులు న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ 'ఆపరేషన్‌ గరుడ' పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా...
1 2,085 2,086 2,087 2,088 2,089 3,036
Page 2087 of 3036