News

News

‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి

అయోధ్య: ఓం రౌత్ నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా ఆయన ఈ డిమాండ్...
News

భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం

న్యూఢిల్లీ: భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్​లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం...
News

సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు

మహిళలు సార్వజనిక జీవితంలో తమ పాత్రను కోరుకుంటారు, అందుకే సంఘ శాఖల్లో, శిబిరాల్లో మహిళ నాయకులను వ్యాఖ్యానం కోసం ఆహ్వానించడం జరుగుతుండేది. సంఘపు సామాజిక సంస్కరణల దృక్పథానికి అఖిల భారతీయ మహిళా పరిషత్ తన సమర్థనను తెలియజేసింది. మహిళా పరిషత్ అధ్యక్షురాలుగా...
News

భరతమాత సేవకే అంకితమవుదాం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప.పూ. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ విజయదశమి ఉపన్యాసం (5.10.2022) ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీమతి సంతోష్ యాదవ్ జీ, వేదికనలంకరించిన విదర్భ ప్రాంత మాననీయ సంఘచాలక్, నాగపూర్ మహానగర్ సంఘచాలక్, సహ...
News

మతం మారిన వారికి ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి కమిటీ

న్యూఢిల్లీ: క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన...
News

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!

చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా...
News

పాకిస్తాన్‌లో వరుసగా మృతి చెందుతున్న భారత ఖైదీలు… కేంద్రం ఆందోళన

న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఈ అంశాన్ని పాకిస్తాన్‌...
News

పాకిస్తాన్ పడవలో మాదకద్రవ్యాలు… ఆరుగురి అరెస్టు

గుజరాత్​: గుజరాత్​లో కచ్​ తీరంలో ఏటీఎస్​, ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ జరిపిన సంయుక్త ఆపరేషన్​లో 50 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.350 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​కు చెందిన ఓ పడవలో వీటిని...
1 2,082 2,083 2,084 2,085 2,086 3,036
Page 2084 of 3036