News

News

వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు. కాశీ, తమిళనాడు భారతీయ నాగరికత,...
News

కరాటేలో ఏడేళ్ళ జమ్ముకశ్మీర్​ బాలిక రికార్డు.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లోని బారాముల్లా జిల్లాకు చెందిన సామియా(7) అనే బాలిక అద్భుతమైన ఘనతను సాధించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి నెట్టి నంబర్ వన్​గా నిలిచింది. పోటీలో...
News

కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్‌ఎస్ సుకన్య యుద్ధనౌక

కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని.. కృష్ణపట్నం ఓడరేవుకు ఐఎన్​ఎస్​ సుకన్య యుద్ధనౌక చేరుకుంది. ఈ యద్ధనౌక సందర్శనకు అనుమతి లభించడంతో.. ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుకన్య యుద్ద నౌకలో ఉన్న వివిధ రకాల అధునాతన...
News

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి!

న్యూఢిల్లీ: వలపు వలలో చిక్కుకుని పాకిస్తాన్‌కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, అతడిని పాకిస్తాన్‌కు...
News

పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం

అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం రెండు బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో...
ArticlesNews

ఆంగ్లేయుల తలలు నరికిన సాహసి ఝాన్సీరాణి!

నేడు జయంతి ఇద్దరు యువకులు, ఒక యువతి మాట్లాడుకుంటూ గుర్రాల మీద వెళ్తున్నారు. వారి మధ్యలో మాటల పోటీ ప్రత్యక్ష గుర్రపు పందెంగా మారింది. ఒక యువకుడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. వెంటనే ఆ యువతి కూడా అతని కంటే వేగంగా...
ArticlesNews

ఆ కన్నీటికి 45 ఏళ్ళు!… నేటి తరానికి తెలియని విషాద గాధ… ఆర్‌ఎస్‌ఎస్‌ విశిష్ట సేవలు

 దివిసీమ ఉప్పెన ఓ ఘోరకళి చలించిన 'ఆర్‌ఎస్‌ఎస్‌' హృదయం... ములపాలెం గ్రామాన్ని పునర్నిర్మాణం కోసం దత్తత 110 ఇళ్ళను రికార్డు సమయంలో నిర్మాణం ఆ ములపాలమే నేటి దీనదయాళ్‌పురం 50 మందిని కాపాడిన ఆదిశేషారావు!   1977 నవంబర్ 19 శనివారం......
News

శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా అఫ్తాబ్‌లే…

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్‌ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో...
1 2,032 2,033 2,034 2,035 2,036 3,038
Page 2034 of 3038