News

News

కాశీ ఆలయంలో చిరుధాన్యాలతో ప్రసాదం

చిరుధాన్యాల (మిల్లెట్స్‌)ను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారాణసీలోని కాశీ విశ్వనాథుని ఆలయం కూడా తన వంతు చర్యలకు ఉపక్రమించింది. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను భక్తులకు అందించనుంది. ఈ ప్రసాదాన్ని ‘శ్రీ అన్న ప్రసాదం’గా పిలువనున్నట్టు ఓ సీనియర్‌...
News

శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో అపచారం….వ్యక్తికి క్షీరాభిషేకం!

శ్రీకాకుళం కాశీబుగ్గలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘ నాయకుడికి క్షీరాభిషేకం చేయడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు...
News

రష్యా నుంచి రికార్డు స్థాయిలో భారత్ చమురు కొనుగోలు 

ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ధరలు తగ్గించి ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటోంది. రికార్డు స్థాయిలో ముడి చమురును రష్యా నుంచి దిగుమతి...
News

ఏపీకి పెట్టుబడులు.. వరసిద్ధి వినాయకుని అనుగ్రహమే: స్వరూపానందేంద్ర

భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు రాని పెట్టుబడులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వచ్చాయంటే.. అది కాణిపాకం వరసిద్ధి వినాయకుని అనుగ్రహమేనని.. విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. కాణిపాకంలో మూడు రోజులపాటు నిర్వహించిన లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనం పూర్ణాహుతిలో.....
News

ఉత్తరకాశీలో 12 గంటల వ్యవధిలో మూడుసార్లు భూకంపం 

ఉత్తరాఖండ్ వాసులు ఆదివారం భయంతో వణికిపోయారు. 12 గంటల వ్యవధిలోనే మూడుసార్లు స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని భత్వారీ బ్లాక్ సిరోరి అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో తొలి భూకంపం నమోదయ్యింది....
News

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆయన తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు. టీటీడీకి తన సలహాలు...
News

రుక్మిణి కృష్ణుడిగా తెప్పపై శ్రీనివాసుడి దర్శనం

తిరుమల సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసుడు... రుక్మిణీకృష్ణుడిగా తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. ఇదే సమయంలో తిరుమలలో...
News

మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి… తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి. అందులో కుమార ధార తీర్థంది ప్రత్యేక స్థానం. తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నారు....
1 1,932 1,933 1,934 1,935 1,936 3,042
Page 1934 of 3042