News

News

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్‌ ప్రబలుతున్న ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షలు పెంచాలని ఆరోగ్యశాఖ(Department of Health) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఒకటిన్నర నెలలుగా కరోనా...
News

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాలను టీవీ చానళ్లలో ప్రసారం చేయవద్దు – పాక్‌ ప్రభుత్వ నిర్ణయం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాలను టీవీ చానళ్లలో ప్రసారం చేయొద్దంటూ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆయన ప్రసంగాలు దేశంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేలా ఉన్నాయని ఆదేశాల్లో పేర్కొంది. ప్రజల ప్రశాంత జీవనానికి అవి భంగం కలిగించే అవకాశం ఉందని...
News

విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చర్యలు – ప్రధాని మోదీ

ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడడం తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఫార్మా రంగం మార్కెట్‌ రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటోందని.. దీనిని రూ.10 లక్షల కోట్లకు పెంచాలని పిలుపిచ్చారు. ఇందుకోసం ప్రైవేటు రంగం, వైద్య విద్యాసంస్థలు...
News

నేటితో ముగియనున్న శ్రీనివాసుడి తెప్పోత్సవాలు 

వేద పండితుల వేద పారాయణలు, అన్నమాచార్య సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. ఇక చివరి రోజు అయిన నేడు మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సహితంగా పుష్కరిణిలో ఏడుసార్లు తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారని...
News

హర్‌ పేమెంట్‌ డిజిటల్‌’ క్యాంపెయిన్ ప్రారంభం

నగదు రహిత వ్యవస్థ ఆవిష్కరణ దిశలో భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రధాన కార్యాలయంలో డిజిటల్‌ చెల్లింపుల అవగాహన వారోత్సవాన్ని (డీపీఏడబ్ల్యూ) 2023 గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రారంభించారు.  ‘హర్‌ పేమెంట్‌ డిజిటల్‌’ (డిజిటల్‌లోనే ప్రతి...
News

హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థుల దాడి

హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్ పంజాబ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఈ వేడుకలు జరుపుకునేందుకు అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కూడా తమపై దాడి జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు....
News

హిందూ ఆలయంలో ముస్లిం జంట వివాహం!

సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.. ఈ గుడి ప్రాంణంలోనే విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్ పీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయాలు కూడా నడుస్తున్నాయి. గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. పేద...
News

బ్రిటీష్‌వారు రాక ముందు భారత్‌లో 70 శాతం అక్షరాస్యులే – ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ మోహన్ భాగవత్

'' బ్రిటిషర్లు రాకముందు మన దేశంలో 70 శాతం మంది ప్రజలు చదువుకున్నవారే. ఆ సమయంలో దేశంలో నిరుద్యోగం కూడా లేదు. ఆ సమయంలో బ్రిటిన్‌లో చదువుకున్న వారి సంఖ్య కేవలం 17 శాతమే. బ్రిటిషర్లు భారత్‌ వచ్చి వారి విద్యావిధానం...
1 1,930 1,931 1,932 1,933 1,934 3,042
Page 1932 of 3042