News

News

బనారస్‌ యూనివర్సిటీలో హోలీ నిషేధంపై మండిపడ్డ స్టూడెంట్స్‌

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వరణాసి బనారస్ హిందూ యూనివర్శిటీలో హోలీ వేడుకలపై నిషేధాస్త్రం విధించారు. హోలీ సందర్భంగా బీహెచ్‌యూలో హోలీ వేడుకలు నిర్వహించవద్దని యూనివర్శిటీ పాలకవర్గం ఆదేశించింది. ఈ మేరకు యూనివర్శిటీ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన...
News

చైనా వద్దు.. భారత్‌ ముద్దు అంటున్న యాపిల్‌ కంపెనీ

అమెరికా- చైనా మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో యాపిల్‌ ఫోన్ల తయారీ కంపెనీని భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో భారత్‌కు మరో యాపిల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ రానుంది. కర్ణాటకలో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీ కోసం ఫాక్స్‌కాన్‌...
News

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు

ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడి కొనసాగుతోంది. ఈసారి బ్రిస్బేన్‌ ఆలయంపై దాడి చేసిన దుండగులు గోడలను ధ్వంసం చేశారు. ఈ తెల్లవారుజామున ఆలయానికొచ్చిన భక్తులు విధ్వంసాన్ని గుర్తించారు. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి జరిగినట్టు...
News

వైభవంగా పెద్దింటమ్మ కల్యాణం

కైకలూరు కొల్లేటికోట పెద్దింటి అమ్మ గా పిలువబడే జలదుర్గా దేవి గోకర్ణపురం శ్రీ గోకర్ణేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ, ఐలూరి వెంకట్రావు ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఈ వేడుకను...
News

ఉపమాక వేంకటేశ్వరుడు స్వర్ణాలంకరణలో భక్తులకు దర్శనం

విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని ఉపమాక వేంకటేశ్వరుడు స్వర్ణాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఉభయదేవేరులతో పసిడికాంతులతో విరాజిల్లుతున్న వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొండపై వున్న స్వామి నిజరూపాన్ని, కింద ఆలయంలో వున్న ఉభయదేవేరులతో కూడిన స్వామివారు,...
News

ఆన్‌లైన్‌లో భద్రాద్రి రాముడి కల్యాణ టికెట్లు

భద్రాచలం ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో భాగంగానే రాములవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు  ఆలయ అధికారులు తెలిపారు.  మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో...
News

సరిహద్దుల్లో నిఘా పెంచేందుకు సరికొత్త యుద్ధ తంత్రం.. ఆర్మీకి ఆధునిక ఆయుధ సంపత్తి

భారత ఆర్మీ సమూల మార్పులకు లోను కాబోతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసేందుకు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం మానవశక్తిపైనే సాంకేతిక పరిజ్ఞానంతో సైన్యాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేపట్టింది భారత్‌. శత్రువును ఎదుర్కొనేందుకు అన్ని...
News

‘‘ఫేస్ రికగ్నిషన్’’ విధానంతో సత్ఫలితాలు

తిరుమలలో అమలులోకి వచ్చిన ‘‘ఫేస్ రికగ్నిషన్’’ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో...
1 1,934 1,935 1,936 1,937 1,938 3,042
Page 1936 of 3042