భారత్-చైనా మధ్య సరిహద్దు మోక్మోహన్ రేఖే… అమెరికా సెనెట్ తీర్మాణం
మెక్మోహన్ రేఖను లైన్ను భారత్-చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తూ అమెరికా సెనేట్ పార్టీలకతీతంగా తీర్మానాన్ని ఆమోదించింది. అరుణాచల్ భారత్ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఇది తనదేనంటున్న చైనా వాదనను తోసిపుచ్చింది. పాలక రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బిల్ హగెర్తీ, డెమోక్రాటిక్...







