News

News

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవాణి, ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం టీటీడీ శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం...
News

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

కోదండరాముడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్‌, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కోదండరాముడి కళ్యాణ...
News

యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి – ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

భారత్‌లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యక్తం చేశారు. భారత్‌ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ...
News

భారత హైకమిషన్‌లో త్రివర్ణ పతాకాన్ని తొలగించేందుకు ఖలిస్తాన్ మద్దతుదారుల యత్నం!

లండన్‌ భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత జాతీయ పతాకాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు, వేర్పాటువాదులు తొలిగించేందుకు ప్రయత్నించినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దిల్లీలోని బ్రిటిష్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు నోటీసులు పంపించింది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి...
News

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు

తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కన్నులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు. దీన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సంవత్సరంలో నాలుగుసార్లు- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు...
News

పరారీలో అమృత్‌పాల్‌… 78 మంది అనుచరుల అరెస్టు

పంజాబ్‌లో వివాదాస్పద ఖలిస్తానీ నేత, ‘వారిస్‌ దే పంజాబ్‌’ సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం నుంచి మొదలైన గాలింపులో అతడి 78 మంది అనుచరులను అరెస్ట్‌ చేశామన్నారు. ఆదివారం అదుపులోకి తీసుకున్న నలుగురు అమృత్‌పాల్‌ సన్నిహితులను...
News

రాజ్యాంగం లో పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి

దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్‌ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని...
News

6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు… 397 నగరాలకు 5జీ సేవలు

6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని...
1 1,919 1,920 1,921 1,922 1,923 3,042
Page 1921 of 3042