News

News

ఈశాన్య భారత అభివృద్ధికి సహాయం కొనసాగించండి.. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు అందజేస్తున్న సహాయాన్ని కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆ బ్యాంకు ప్రతినిధులను కోరారు. ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల...
News

పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం

పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో 146వ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ లో...
News

రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి – ఆర్ఎస్ఎస్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ...
News

బాసర ఆలయంలో ఆన్‌లైన్ సేవలు…ఈ హుండీ ప్రారంభం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇ హుండీ సేవలను తెలంగాణ దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని అన్నారు. భక్తులకు మెరుగైన...
News

బీహార్ లో దారుణం.. ఆలయాలకు నిప్పు

బిహార్‌ రాష్ట్రంలోని కిష‌న్‌గంజ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. కొచధ‌మ‌న్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌స్తాన్ చౌక్ స‌మీపంలోని రెండు ఆల‌యాల‌కు గుర్తుతెలియ‌ని దుండ‌గులు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో బజ్‌రంగ్‌బ‌లి ఆల‌యం పాక్షికంగా ధ్వంసం కాగా, దుర్గామాత ఆల‌యం పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ఘటనతో...
News

హిందూ దేశంగా మార్చాలనే వారిపై కేసులు పెట్టాలి – ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు

ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజాఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టాలన్నారు. భారత్ ను హిందూదేశంగా మార్చాలనే డిమాండ్ ఆమోదయోగ్యమైనదైతే.. ఖలిస్తాన్ లేదా...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (మంగళవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకుని...
News

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక స‌మావేశాలు ప్రారంభం

రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) సంఘం అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు హర్యానాలోని పానిపట్‌లో ఆదివారం మొదలయ్యాయి. వచ్చే ఏడాది కాలంలో దేశమంతటా సుమారు లక్ష ప్రాంతాలలో తన ఉనికిని, సేవా కార్యకలాపాలను విస్తరించాలని...
1 1,922 1,923 1,924 1,925 1,926 3,042
Page 1924 of 3042