ఈశాన్య భారత అభివృద్ధికి సహాయం కొనసాగించండి.. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు అందజేస్తున్న సహాయాన్ని కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆ బ్యాంకు ప్రతినిధులను కోరారు. ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల...







