News

News

మ‌హిళ‌ల‌ భాగస్వామ్యంపై ఆరెస్సెస్ దృష్టి

రాష్ట్రీయ స్వయం సేవర్ సంఘ్ (ఆరెస్సెస్) ఇకపై చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుపై దృష్టి సారించనున్నట్లు సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. హరియాణాలోని సమాలబాలో ఆరెస్సెస్ మూడు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశాలు...
News

వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవాలంటే కరోనా మూలాల్ని తేల్చాలి: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసెస్‌ మాట్లాడారు....
News

బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం… పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం – ప్రధాని మోదీ

పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు...
News

వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోండి – రాష్ట్రపతి ముర్ము

మహిళల పట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే...
News

భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం…సీఐఎస్‌ఎఫ్‌ అమర జవాన్లకు అమిత్ షా నివాళి

ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ...
News

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణం

 తిరుమలలో నేడు (సోమవారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమలేశుని 81,458 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,741 మంది భక్తులు...
News

వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో

కావలి కచ్చేరిమిట్టలో వెలసివున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అశ్వవాహనసేవ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు బుర్రా శేషాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యంలో పాల్గొని పూజలు చేశారు. ఉదయం వసంతోత్సవం, విశేష అభిషేకాలు,...
1 1,923 1,924 1,925 1,926 1,927 3,042
Page 1925 of 3042