News

News

శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం

ఆంధ్రప్రదేశ్ ...చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. ఆలయ మూలవిరాట్ తొలగింపు వ్యవహారంపై విపక్షాలకు, పాలకమండలికి మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూలవిరాట్ విగ్రహం తొలగింపు సమయంలో బంగారు నాణేలు,...
News

రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం

భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ఈ నెల 30న వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పది గ్రామాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ ఆథ్యాత్మిక సమితి... జంగారెడ్డి గూడెం నుంచి...
News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు ఆగడంలేదు. ఆలయంలో తీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఓ య్యూటూబ్‌ చానల్‌లో ఏకంగా స్వామివారి గర్భాలయ గోడలపై ఉన్న పురాతన శాసనాలను పోస్ట్‌ చేయడం ముక్కంటి భక్తులను కలవరపరుస్తోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏడాదికాలం నుంచి దుమారాలు...
News

వేద సంరక్షకుడి నాభిని తాకిన సూర్య కిరణాలు

చిత్తూరు జిల్లాలో సూర్యపూజ ఉత్సవాల్లో భాగంగా సూర్య కిరణాలు మత్స్యావతార మూర్తి నాభిని తాకాయి. నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సూర్య కిరణాలు ద్వార గోపురం,...
News

షిర్డీ సాయిబాబాకు బంగారు కిరీటం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, ఎ.రంగంపేటలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయానికి తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కుటుంబ సభ్యులు బంగారు కిరీటాన్ని బహుకరించారు.నాగేంద్ర సతీమణి దానం అనిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం...
News

తిరుమలలో మైహోం గ్రూప్‌ అతిథిగృహం

తిరుమలలో మైహోం గ్రూప్‌ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వరరావు నిర్మించిన మైహోం గ్రూప్‌ త్రిదండి చినజీయర్‌ స్వామి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. శ్రీవారి...
News

టీటీడీకి 10 ఎలక్ట్రిక్‌ బస్సులు వితరణ

తిరుమలలో భక్తులు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా 10 ఎలక్ట్రిక్‌ బస్సులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఒలెక్ర్టా సంస్థకు చెందిన రూ.18 కోట్ల విలువైన ఈ బస్సులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ...
News

తిరుమలలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దివ్యదర్శన టోకెన్లు

తిరుమల నడకమార్గాల్లో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజులపాటు దివ్యదర్శన టోకెన్లు ఇవ్వనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడకమార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల చొప్పున రోజుకు 15వేల దివ్యదర్శనం టోకెన్లు...
1 1,915 1,916 1,917 1,918 1,919 3,042
Page 1917 of 3042