శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం
ఆంధ్రప్రదేశ్ ...చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. ఆలయ మూలవిరాట్ తొలగింపు వ్యవహారంపై విపక్షాలకు, పాలకమండలికి మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూలవిరాట్ విగ్రహం తొలగింపు సమయంలో బంగారు నాణేలు,...







