News

News

మంత్రాలయం హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మార్చి నెలలో 27 రోజుల హుండీ ఆదాయం రూ.2,11,95,988 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు. మంగళవారం 27 రోజుల హుండీని మఠం గురురాజాంగణ...
News

శ్రీరామ నవమికి తోటపల్లి ఆలయం సిద్దం

ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి సిద్ధమైంది. వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు స్వామివారి...
News

ఘనంగా పెద్దమ్మతల్లి పండగ

విజయనగరం జిల్లా సీతానగరం మండలం తామరకండి గ్రామంలో పెద్దమ్మతల్లి గ్రామ దేవత పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఘటాలను ఊరేగించారు. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు....
News

ముగిసిన శంబర జాతర

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర ఆఖరి వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురుగడుల్లో క్యూలైన్లలో భక్తజనం బారులుదీరి అమ్మవారిని దర్శించుకున్నారు. గోముఖీ నదీతీరంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న శంబర పోలమాంబ...
News

మత్స్యావతార మూర్తి శిరస్సుపై భాస్కరుడి తేజం

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి శిరస్సును తాకాయి. ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి...
News

కాళభైరవేశ్వరస్వామి కోనేరులో పడి ముగ్గురు బాలికల మృతి

అందరూ కాటేరమ్మ గుడి వద్ద భక్తి శ్రద్ధలతో పూజల్లో నిమగ్నమయ్యారు. ముగ్గురు బాలికలు మాత్రం సరదాగా కాళభైరవేశ్వర స్వామి కోనేరు వద్దకు వచ్చారు. కాలుజారి కోనేరులో పడిన వీరు నీటమునిగి అసువులు బాశారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది....
News

శ్రీ భువనేశ్వరి సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవం

తూర్పు గోదావరి జిల్లా  జిల్లాలోని కడియం మండలం మాధవరాయుడు పాలెం లో శ్రీ భువనేశ్వర సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అన్నందేవుల మణెందర్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ద్విశ తాధిక ఆలయ...
News

సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలకు అనూహ్య స్పందన

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామ నవమి...
1 1,913 1,914 1,915 1,916 1,917 3,042
Page 1915 of 3042