మంత్రాలయం హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మార్చి నెలలో 27 రోజుల హుండీ ఆదాయం రూ.2,11,95,988 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాస రావు, వెంకటేష్ జోషి తెలిపారు. మంగళవారం 27 రోజుల హుండీని మఠం గురురాజాంగణ...







