News

News

మాఫియా నుంచి మహోత్సవాల వరకు… యూపీలో యోగీ మార్క్ పాలనకు ఆరేళ్లు

ఉత్తర్ ప్రదేశ్‌ ఒకప్పటిలా లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు యూపీ అంటే అందరికీ మాఫియా గుర్తొచ్చేదని చెప్పిన యోగీ ఆదిత్యనాథ్... ఇప్పుడు మహోత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లో తన ప్రభుత్వం ఆరేళ్లు విజయవంతంగా పూర్తి...
News

ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మన దేశంలోనే.. త్వరలోనే ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే జమ్ము కశ్మీర్ లో ప్రారంభం కానుంది. చెనబ్ నదిపై దాదాపు 359 మీటర్లు అంటే 1,178 ఫీట్ల ఎత్తులో...బక్కాల్, కౌరి ప్రాంతాల మధ్య ఈ వంతెనను నిర్మించారు. ప్యారీస్ లో ఉన్న ఈఫిల్...
News

ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి… LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో చరిత్రలో మరో రైలు రాయిని నమోదు చేసుకుంది. ఆదివారం శ్రీహరికోట వేదికగా చేపట్టిన LVM3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప...
News

‘అమృత్‌పాల్‌ పోలీసులకు లొంగిపో’.. అకాల్‌తక్త్‌ పిలుపు

సిక్కులకు పరమపవిత్రమైన 'అకాల్‌ తక్త్‌' నుంచి అమృత్‌పాల్‌సింగ్‌కు పిలుపు వచ్చింది. 'వారిస్‌ పంజాబ్‌ దే' నాయకుడు తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని 'అకాల్‌ తక్త్‌' జత్యేదార్‌ జ్ఞాని హర్‌ప్రీత్‌ సింగ్‌ కోరారు. అంతేకాదు ఆయన పోలీసుల సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. అంతపెద్ద...
News

వాషింగ్టన్‌లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్ర… భగ్నం చేసిన సీక్రెట్‌ సర్వీస్‌

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేయాలన్న ఖలిస్థాన్‌ మద్దతుదారుల కుట్ర చివరి నిమిషంలో భగ్నమైంది. లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో విధ్వంసం జరగడంతో.. అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ ఇక్కడ ముందుగానే ఈ కుట్రను అడ్డుకుంది. శనివారం కొందరు ఖలిస్థానీ...
News

10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం..

దేశంలో కరోనా వైరస్(Coronavirus) గుబులు ఇంకా తొలగిపోలేదు. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా..1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా...
News

తిరుమల కాలినడకన వచ్చే భక్తులకు గుడ్‌ న్యూస్‌!

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీని పునరుద్దరిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వేసవి ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి...
News

తిరుమలలో గంజాయి కలకలం.. ఓ ఉద్యోగి ఏం చేశాడంటే?

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన సెబ్‌ అధికారులు తిరుమలకు గంజాయి తరలిస్తున్న టీటీడీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు....
1 1,917 1,918 1,919 1,920 1,921 3,042
Page 1919 of 3042