సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి ఆలయం ముస్తాబు
సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 30 గురువారం రోజున అభిజిత్ లగ్నంలో భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. వీఐపీలు ,భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం...







