News

News

సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి ఆలయం ముస్తాబు

సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 30 గురువారం రోజున అభిజిత్ లగ్నంలో భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. వీఐపీలు ,భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,605 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,947 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు....
News

రాష్ట్రంలో మూడు స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ స్కూళ్లు

విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు...
News

భారత్‌ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్‌…. నేపాల్ లో ఉన్నట్లు అనుమానం

పంజాబ్‌ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ దేశం దాటినట్లు తెలుస్తోంది. అతడు నేపాల్‌ లో నక్కినట్లు భారత్‌ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే అతడు మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు...
News

వీర్ సావార్కర్ ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరిక

'నా పేరు సావర్కర్ కాదు.. నేను క్షమాపణ చెప్పను' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ...
News

అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం.. గైర్హాజరైన చైనా

అరుణాచల్‌ రాజధాని ఈటానగర్‌లో 'రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ ఇనిషియేటివ్‌' అనే అంశంపై శని, ఆదివారాల్లో జీ-20 సమావేశం జరిగింది. భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, చైనా నుంచి ఒక్క ప్రతినిధి కూడా...
News

2024 నాటికి అమెరికాతో సమానంగా దేశంలో హైవేలు…..కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. భారత్‌మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించనుందని చెప్పారు. "ఈ ఏడాది...
News

భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతికి కారణమైన వ్యక్తికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. 35 ఏళ్ల శ్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తికి 100 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ...
1 1,914 1,915 1,916 1,917 1,918 3,042
Page 1916 of 3042