News

News

సిక్కింలో విరిగిపడిన మంచుకొండ.. శిథిలాల క్రింద 20 మంది?

సిక్కిం లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది. ఈ శిథిలాల క్రింద సుమారు 20 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. తూర్పు సిక్కింలోని 14వ మైలు రాయికి సమీపంలో, గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ...
News

కేరళ రైళ్లో పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా?

కేరళలోని అలప్పుళ - కన్నూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆదివారం రాత్రి ఓ దుండగుడు ప్రయాణికులపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టడం వెనుక ఉగ్రకుట్ర ఉందా? టెర్రరిస్ట్‌ మాడ్యూల్స్‌ ప్రోద్బలంతోనే అనుమానితుడు ఫారూఖ్‌ సైఫీ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? పోలీసులు కూడా...
ArticlesNews

మళ్లీ తెరపైకి వచ్చిన అరుణాచల్ వివాదం.. ఎందుకీ గొడవ?

సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ పెట్టుడు పేర్లను తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనిదని స్పష్టం...
News

గుండెపోటు, కోవిడ్ మధ్య సంబంధం ఉందా?.. కేంద్ర ఆరోగ్య మంత్రి సమాధానం ఇలా

ఇటీవలి కాలంలో అతి తక్కువ వయసువారు కూడా గుండె పోటు వల్ల మరణిస్తుండటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి...
News

థియేటర్ల లో మాస్కు ధరించాలి

తమిళనాడులోని సినిమా థియేటర్ల లో ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రులకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఇటీవల ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే....
News

మార్కెట్లో నాసిరకం మందులు.. జర జాగ్రత్త

గత ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో 59 రకాల మందులు నాసిరకమైనవిగా గుర్తించినట్లు కేంద్ర, రాష్ట్ర నాణ్యత నియంత్రణ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. మందుల తయారీ సంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 1,251 రకాల మందులను పరీక్షించామని, వాటిల్లో 59 రకాల మందులు...
News

అవినీతిపై సీబీఐ ఉక్కుపాదం మోపాలి – ప్రధాని మోదీ

అవినీతిపై చర్యలు తీసుకునే రాజకీయ సంకల్పానికి ఇప్పుడు లోటు లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనప్పటికీ అధికారులు నిస్సంకోచంగా వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నేరస్థులను విచారించడంలో ఆలస్యాన్ని నివారించాలని, వారికి వేగంగా శిక్షపడేలా చూడాలని సీబీఐని ఆదేశించారు....
News

తమిళనాడులో కేంద్ర మంత్రిని చుట్టుముట్టిన మహిళలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు తమిళనాడులో ఊహించని పరిణామం ఎదురైంది. గృహిణులు ఆమెను చుట్టుముట్టి వంట గ్యాస్‌ ధర తగ్గించాలని కోరారు. 2024 ఎన్నికల దృష్ట్యా ‘వాల్‌ టూ వాల్‌’ ప్రచారం ప్రారంభించేందుకు ఆమె కాంచీపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో...
1 1,907 1,908 1,909 1,910 1,911 3,042
Page 1909 of 3042