సిక్కింలో విరిగిపడిన మంచుకొండ.. శిథిలాల క్రింద 20 మంది?
సిక్కిం లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది. ఈ శిథిలాల క్రింద సుమారు 20 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. తూర్పు సిక్కింలోని 14వ మైలు రాయికి సమీపంలో, గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ...







