News

News

గణపయ్య బొజ్జలో వజ్రాలుంటాయని కూల్చేశారు- గుంటూరులో దుండుగల ఘోరం

ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో  కొండ పై ఉన్న అత్యంత పురాతనమైన 700 సంవత్సరాల చరిత్ర ఉన్న వినాయకుడి విగ్రాహాన్ని పగలగొట్టారు. గుప్త నిధుల కోసమే విగ్రహాన్ని బ్రైక్ చేసినట్లు భావిస్తున్నారు స్థానికులు. విగ్రహం బొజ్ఝలో‌ వజ్రాలు ఉంటాయి అన్న...
News

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి – పరిపూర్ణానంద స్వామి

జగిత్యాల: దేశంలో హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్‌ చేశారు. జగిత్యాల పట్టణంలో సోమవారం నిర్వహించిన వీరహనుమాన్‌ విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ... ‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముంది....
News

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలుకు ముహూర్తం ఖరారు

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇది రెండో వందేభారత్ కానుంది. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు నెంబర్ 20701గా నిర్ణయించారు. ఈ...
News

జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించదు – మంత్రి జైశంకర్

జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించబోదని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. గత నెలలో లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైకమిషన్‌లోని జెండాను తొలగించి దాని స్థానంలో...
News

మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి.. మతకలహాలు, బీజేపీ నేత హత్యకు ఆమె కారణం – కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది...
News

ఖలిస్తాన్ ఉగ్రవాది నుంచి అస్సాం సీఎంకు బెదిరింపులు

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఖలిస్తానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు బెదిరింపు కాల్ చేసి, సీఎంను...
News

మహారాష్ట్రలో మత ఘర్షణలు.. జల్గావ్ లో ఉద్రిక్తత

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. రెండు రోజుల తర్వాత జల్గావ్ లో మళ్లీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. శనివారం విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో 12...
News

ఆర్​ఎస్​ఎస్​పై రాహుల్​ గాంధీ అనుచిత వ్యాఖ్యల​పై హరిద్వార్​ కోర్టులో పరువునష్టం దావా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్​ఎస్​ఎస్​)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాహుల్​పై ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ కోర్టులో పరువునష్టం దావా వేశారు కమల్ భదౌరియా అనే వ్యక్తి. పిటిషనర్ ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త....
1 1,908 1,909 1,910 1,911 1,912 3,042
Page 1910 of 3042