News

News

నాసా కొత్త ప్రాజెక్ట్​కు సారథిగా భారత సంతతి ఇంజినీర్ అమిత్​ క్షత్రియ

భారత సంతతికి చెందిన సాఫ్ట్​వేర్​, రోబోటిక్స్​ ఇంజనీర్​ అమిత్​ క్షత్రియ అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసాలోని 'మూన్ టు మార్స్' ప్రోగ్రామ్​కు సారథిగా నియమితులయ్యారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం- నాసా కొత్తగా చేపట్టిన 'మూన్...
News

శ్రద్ధా వాకర్ హంతకుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు

శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి జరిగింది. శుక్రవారం సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా జైలులోని ఇతర ఖైదీలు అతడ్ని చితకబాదారు. ఈ ఘటనలో అతను స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అఫ్తాబ్‌పై దాడి జరిగిన విషయాన్ని అతని...
News

నాటోలో భారత్ చేరటానికి తలుపులు తెరిచే ఉన్నాయ్ – అమెరికా నాటో ప్రతినిధి

భారత్ నాటోలో చేరుతుందా? దీని కోసం యూఎస్ సంకేతాలిస్తోందా?భారత్‌, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..నాటోలోని యూఎస్‌ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్‌తో సంబంధాల కోసం నార్త్‌ అట్లాంటిక్‌​ ట్రీటీ ఆర్గనైజేషన్‌ తలుపులు...
News

ఇస్రో ఆర్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పునర్వినియోగ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వి )ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక చిత్రదుర్గ లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజి (ఏటీఆర్‌) లో ఆదివారం పునర్వినియోగ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్...
News

షిండే సారథ్యంలో సావర్కర్ గౌరవ్ యాత్ర.. మే 21 నుంచి ప్రారంభం

స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వినాయక్ దామోదర్ సావర్కర్ గౌరవార్థం థానే లో 'సావర్కర్ గౌరవ్ యాత్ర' ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రారంభించారు. ఈ యాత్రకు ఆయన సారథ్యం వహించగా, వందలాది మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. దేశానికి సావర్కర్...
News

పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన పాకిస్తాన్‌లోని సింధ్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల హిందువులు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి, వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ...
News

దేశ విభజనను పాక్‌ ప్రజలూ తప్పుబడుతున్నారు… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్

పాకిస్తాన్‌ ప్రజలు సంతోషంగా లేరని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశ విభజన తప్పని పాకిస్తాన్‌ ప్రజలంతా అంటున్నారన్నారు. అఖండ భారత్‌ వాస్తవం కాగా విభజిత భారత్‌ ఒక పీడకల అని అభివర్ణించారు. భారతదేశ విభజన తప్పనే విషయాన్ని, స్వాతంత్య్రం...
News

పాక్‌లో ఆహార పంపిణీలో మళ్లీ తొక్కిసలాట..‌11 మంది మృతి

పాకిస్తాన్‌లోని రేవు నగరం కరాచీలో మరో విషాదం చోటుచేసుకుంది. రంజాన్‌ మాసం సందర్భంగా శుక్రవారం ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. భాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు....
1 1,909 1,910 1,911 1,912 1,913 3,042
Page 1911 of 3042