News

News

కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు

దేశంలో ఏ ఎన్నికల్లో నిలబడాలి' అన్నా స్థాయిని బట్టి నోట్ల ఖర్చు మారుతుంది. అయితే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించారు. ఇందుకు భిక్షాటనతో పోగు...
News

గరుడగంగా తీరాన ఈనెల 22 నుంచి మంజీరా పుష్కరాలు !!

మెదక్‌: మెదక్‌ జిల్లా మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుష్కరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుష్కరాలను ప్రారంభించారు. ఆ తర్వాత 12 ఏండ్ల తర్వాత మళ్లీ...
News

స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్‌..!

వాషింగ్టన్‌: ఎలాన్‌మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ 'స్టార్‌షిప్‌ (Starship)' ప్రయోగం విఫలమైంది. అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్‌.. కొద్దిసేపటికే పేలిపోయింది. ఈ...
News

జీ20 సదస్సే లక్ష్యంగా దాడి..? భారీ ఆపరేషన్‌ చేపట్టిన సైన్యం

భారత్‌(India)-పాక్‌(Pakistan) సంబంధాలు మరింత లోతుకు దిగజార్చే ఘటన చోటు చేసుకొంది. పాక్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌(JEM) ముసుగు సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ (పీఏఎఫ్‌ఎఫ్‌).. భారత సైనిక వాహనంపై దాడి బాధ్యతను స్వీకరించింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370ని తొలగించిన తర్వాత.....
News

క్యాంటమ్‌ మిషన్‌ ఏర్పాటును ఆమోదించిన కేంద్రం.. ఆరో వేల కోట్లతో ప్రాజెక్టు!

దేశంలో సమాచార మార్పిడి విషయంలో పటిష్టమైన భద్రను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో జాతీయ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దాదాపు రూ.6,003.65 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం...
News

మొక్కలు ఒత్తిడికి గురైతే అరుస్తాయంట.. మీకు తెలుసా?

మనుషులు ఒత్తిడికి గురైనప్పుడు.. కోపం వచ్చినప్పుడు.. ఇతరులపై అరవడం వంటికి మనం సాధారణంగా చూస్తుంటాం. ఇక జంతువుల్లో కూడా ఇది కామన్‌. అయితే.. మొక్కలు కూడా ఒత్తిడికి గురైనప్పుడు పెద్దగా అరుస్తాయంటండీ.. అవును మీరు చదివింది నిజమే. మొక్కలకి సరిగా నీరు...
News

రాంబిల్లి పోర్టు నుంచి నేవీ కార్యకలాపాలు.. అన్నింటికీ అదే అనుకూలం

ఏపీలోని అనకాపల్లి వద్ద ఉన్న రాంబిల్లి పోర్టు ప్రాంతాన్ని నేవీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విశాఖపట్నంతోపాటు.. రాంబిల్లిని నుంచి నేవీ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఇప్పటికే నేవీ అధికారులు పలుమార్లు చర్చలు...
News

ఏప్రిల్‌ 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభం

భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగ తల్లి. హిందువులు పుష్కర స్నానం పవిత్రమైనది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు...
1 1,887 1,888 1,889 1,890 1,891 3,044
Page 1889 of 3044