News

News

మాఫియాకు చోటులేదు – యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాఫియాకు ఇక చోటు లేదని, క్రిమినల్స్‌ ఆగడాలు అసలే ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్‌ అహ్మద్‌ హత్య నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం లఖ్‌నవు, హర్దోయి జిల్లాల్లో టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుపై...
News

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ‘పదవి నుంచి తప్పుకుంటా’నంటూ.

ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి సంబంధించిన విధులను సంతోషంగా నిర్వర్తించాలని, తన వరకు తన విధులు సంతృప్తికరంగా, సంతోషంగా లేదని అనిపించిన మరుక్షణమే తప్పుకుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(State Governor RN Ravi) అన్నారు. రామనాఽథపురం మరకారాయర్‌పట్టిలోని కేంద్రీయ...
News

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగమంటున్నాడు. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. ఖమ్మం జిల్లా (Khammam District)లో 43.44 డిగ్రీల ఉష్ణోగ్రత (Temperature) నమోదయింది. కడప జిల్లా (Kadapa District) కమలాపురంలో...
News

అయోధ్య రామాలయంలో ‘కోదండపాణి’

అయోధ్య (Ayodhya)లో అత్యంత వైభవోపేతంగా నిర్మితమవుతున్న రామాలయంలో శ్రీరాముని (Lord Ram) విగ్రహం రూపురేఖలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. కర్ణాటక నుంచి సేకరించిన కృష్ణ శిల (krishna shila)తో కోదండపాణి రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది....
News

బంగారం పక్క దారి పట్టలేదు….ప్రచారం కోసమే అనవసర ఆరోపణలు…. తితిదే స్పష్ఠీకరణ

గోవిందరాజ స్వామి ఆలయంలోని విమాన గోపురానికి బంగారు పూత పూయించే సమయంలో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఈ విషయంపై ప్రకటన...
News

రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వేడుకలు….శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా ప్రారంభమయ్యాయి. 'శిల్పం, వర్ణం, కృష్ణం' పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా...
News

చైనాను వెనుకకు నెట్టిన భారత్

భారత దేశం (India) ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా రికార్డు సృష్టించింది. జనాభా విషయంలో చైనాను వెనుకకు నెట్టింది. చైనా (China) జనాభా 142.57 కోట్లు కాగా, భారత దేశ జనాభా 142.86 కోట్లు. ఐక్యరాజ్య సమితి (United Nations) బుధవారం...
News

ఇది పంజాబ్.. ఇండియా కాదు .. ఆలయంలోకి అమ్మాయిని అనుమతించలేదు

పంజాబ్లోని అమృత్ సర్లో  స్వర్ణ దేవాలయం భారత దేశంలో ప్రసిద్ధ టెంపుల్స్లో ఒకటి.  అమృత్ సర్ దేవాలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం. గురుద్వారాగా పిలువబడే ఈ సిక్కుల పుణ్య క్షేత్రాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే...
1 1,888 1,889 1,890 1,891 1,892 3,042
Page 1890 of 3042