News

News

ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ప్రారంభం

ఇచ్ఛాపురం.. ఆధ్మాత్మిక శోభితంగా మారింది. విద్యుద్దీపాలంకరణలో శోభాయమానంగా కనిపిస్తోంది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 15 వరకూ కొనసాగనున్నాయి. సోమవారం వేకువజాము నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమ్యాయి. గిలాయి వంశీకులచే ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు అశోక్‌...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 67,828 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ...
News

దుర్గమ్మ ‘వెండి సింహాల’ చోరీ నిందితుడికి ఏడాది జైలు

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమలను దొంగిలించిన నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడింది. సోమవారం విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ డి.సత్యవతి ఈ తీర్పును వెలువరించారు. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో రథానికి ఉన్న...
News

జాతీయ జెండాకు ఘోర అవమానం

మేడ్చల్ జిల్లా బాలానగర్ లో ఎంఆర్‌వో కార్యాలయంలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. జెండాను భద్రపరచాల్సిన సిబ్బంది దాన్ని చెత్త కుప్పలో పడేశారు. నిత్యం అధికారులు వస్తూ వెళ్తున్నా.. పట్టించుకోకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని...
News

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 20న విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి జులై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఏప్రిల్‌ 22న ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు....
News

దొంగతో కలిసి సీఎం భోజనం.. ముచ్చటిస్తూ.. వీపు తడుతూ…

ముఖ్యమంత్రి పక్కన కూర్చుని భోజనం చేశాడు ఓ దొంగ. విందులో పాల్గొని సీఎం​తో ముచ్చటిస్తూ.. ఆహారాన్ని ఆరగించాడు. అతడెవరో తెలియని ముఖ్యమంత్రి.. భోజనం మధ్యలో.. దొంగ వీపును కూడా తట్టారు. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన. ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ పక్కన...
News

అరవకూరులో గ్రామస్థుల వనవాసం.. తట్టా బుట్టా పట్టుకుని అడవులకు

అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు గ్రామస్థులు తట్ట, బుట్ట పట్టుకుని ఒకరోజు వనవాసానికి గ్రామ శివారులోని అడవులకు వెళ్లారు. రామాయణంలో తండ్రి మాట కోసం శ్రీ రాముడు 12 ఏళ్ల వనవాసానికి వెళ్లిన ఘట్టాన్ని ఆ గ్రామంలోని గ్రామస్థులు ఆచరించటం...
News

భారత్‌లో తొలి యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌.. ప్రారంభించిన టిమ్‌కుక్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్‌ స్మార్ట్‌ఫోన్‌ దేశీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. యాపిల్‌ బీకేసీ పేరుతో ముంబైలో ఏర్పాటైన యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఆ సంస్థ సీఈవో టిమ్‌కు ప్రారంభించారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై బాంద్ర కుర్లా...
1 1,889 1,890 1,891 1,892 1,893 3,042
Page 1891 of 3042