News

News

రాంబిల్లి పోర్టు నుంచి నేవీ కార్యకలాపాలు.. అన్నింటికీ అదే అనుకూలం

ఏపీలోని అనకాపల్లి వద్ద ఉన్న రాంబిల్లి పోర్టు ప్రాంతాన్ని నేవీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విశాఖపట్నంతోపాటు.. రాంబిల్లిని నుంచి నేవీ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో ఇప్పటికే నేవీ అధికారులు పలుమార్లు చర్చలు...
News

ఏప్రిల్‌ 22 నుంచి గంగా పుష్కరాలు ప్రారంభం

భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగ తల్లి. హిందువులు పుష్కర స్నానం పవిత్రమైనది. పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు...
News

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆరు రోజులపాటు ఏపీలో యగ్నం – మంత్రి కొట్టు సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని.. అదేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ.. ఏపీలో ఆరు రోజుల పాటు... చండీ రుద్ర రాజా శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఙం నిర్వహించనున్నట్లు దేవాదాయ...
News

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉదయం పది నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో...
News

సముద్ర సంపదకు నిలయం.. విశాఖపట్నం తీరం!

సముద్ర తీరాన్ని చూడాలని ఎవరికి ఉండదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా.. బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటాం. అక్కడ ఉండే ఇసుకలో గూళ్లు కట్టుకుంటాం.. పేర్లు రాసుకుంటూ.. సముద్రపు అలలను ముట్టుకుంటూ.. వాటితో...
News

మాంచెస్టర్‌ మారథాన్‌లో చీరతో పరుగు

మొన్నటికి మొన్న గ్వాలియర్‌లో... చీరె ధరించి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు మహిళామణులు. తాజాగా... మాంచెస్టర్‌ మారథాన్‌లో చీరె ధరించి పాల్గొని ‘శభాష్‌’ అని ప్రశంసలు అందుకుంటోంది మధుస్మిత జెన... చిన్నప్పటి నుంచి మధుస్మితకు పరుగెత్తడం అంటే ఇష్టం....
News

భారత్ లో 10 వేల కిలోమీటర్ల డిజిటల్‌ హైవేలు

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్‌ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ) నెట్‌వర్క్‌పరమైన మౌలిక...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది....
1 1,886 1,887 1,888 1,889 1,890 3,042
Page 1888 of 3042