News

News

పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు

నెల్లూరు: పీఎస్‌ఎల్వీ సి-55 రాకెట్ (PSLV C-55 rocket) ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవగా.. రేపు (శనివారం) మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషులకు రాకెట్...
News

సింహ, గజ వాహనాలపై వైద్యనాథుడు, చెన్నకేశవుడు

కడప జిల్లా పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం వైద్యనాఽథేశ్వర ఆలయంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, కామాక్షమ్మ అమ్మవారికి ఖడ్గమాలతో కుంకుమార్చన చేశారు. నిత్య హోమాలు, బలి హరణం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలందజేశారు. సాయంత్రం సింహ వాహనంపై గ్రామోత్సవం...
News

కొనసాగుతున్న సంబరాలు

ఇచ్ఛాపురం: కోయడ్యాన్స్‌లు, తప్పెటగుళ్లు, కాళీమాత వేషధారణలు, మేళతాళాలు నడుమ స్వేచ్ఛావతి అమ్మవారి తిరువీధి మహోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. అమ్మవారి సంబరాల్లో భాగంగా గురువారం పలు వీధుల్లో తిరువీధి గావించారు. ఈ సందర్భంగా పులి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు...
News

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 56,680 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....
News

నేడు పరశురామ జయంతి

వైశాఖ శుద్ధ తృతీయ రోజు రాత్రి మొదటిజాములో పునర్వసు నక్షత్రంలో ఆరుగ్రహాలు ఉచ్చ స్థితి లో ఉండగా రాహువు మిథునంలోనున్న సమయంలో రేణుకాగర్భం నుండి ' హరి ' పరశురాముడుగా అవతరించినట్లు స్కాంద, భవిష్య పురాణాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు ధరించిన...
News

ఆర్మీ వ్యాన్​పై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి

రాజౌరీ సెక్టార్​లోని భింబేర్​ గలీ, పూంచ్​ మధ్య గురువారం జరిగిందీ ఘటన. పిడుగుపాటు వల్ల వాహనంలో మంటలు చెలరేగి, ఐదుగురు మరణించారని తొలుత వార్తలు రాగా.. ఉగ్రదాడి వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రకటించారు. భారత సైన్యం అధికారుల ప్రకారం.. రాష్ట్రీయ...
News

నరోదాగామ్‌ కేసులో నిర్దోషులుగా 67 మంది

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించిన నరోదాగామ్‌ కేసులో మాజీ మంత్రి మాయ కొద్నానీ, బజరంగ్‌దళ్‌కు చెందిన భజరంగి సహా 67 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌కు చెందిన ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. నరోదా గామ్‌లో ఇళ్లకు...
News

గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం….. జాతరకు వెళ్లి వస్తుండగా దారుణం..!

ఒడిశాలో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. జాతరను చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశా.. కలహండి జిల్లాలో ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా జరిగే జాతరను...
1 1,884 1,885 1,886 1,887 1,888 3,043
Page 1886 of 3043