దశాబ్దాల తర్వాత గుడిమల్లం మహాకుంభాభిషేకానికి శ్రీకారం
ఏకశిల్పంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి దేశంలోనే మొట్టమొదటి పురాతన ఆలయమైన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయం దశాబ్దాల తర్వాత మహాకుంభాభిషేకానికి సిద్ధమైంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో ఆలయ నిర్మించినట్లు చరిత్రకారులు భావిస్తుండగా పల్లవ,...







