ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం
తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సామూహిక ప్రకృతి వ్యవసాయo, ఏపీ రైతు సాధికారిక సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ...






