చైనా, పాక్ సరిహద్దుల్లో ఎస్-400ల మోహరింపు..
భారత వాయుసేన మూడు ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో రెండు రెజిమెంట్లపై మాస్కోతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని...







