News

News

చైనా, పాక్‌ సరిహద్దుల్లో ఎస్‌-400ల మోహరింపు..

భారత వాయుసేన మూడు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ రెజిమెంట్లను చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో రెండు రెజిమెంట్లపై మాస్కోతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని...
News

థాయ్‌లాండ్ కీలక నిర్ణయం ; భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరంలేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు థాయ్‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబరు 10 నుంచి వచ్చే...
News

తొలిసారిగా ఉత్తరాఖండ్ లోని ఆలయంలో మహిళా అర్చకుల నియామకం

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా పితోర్‌గఢ్ జిల్లాలోని ఓ ఆలయంలో మహిళా పూజారులను నియమించారు. మహిళా అర్చకులను నియమిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లా చందక్‌లోని సిక్రదాని గ్రామంలోని యోగేశ్వర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు పూజారులుగా నియమితులయ్యారు. ఈ...
News

అయోధ్య రామ మందిరం రెడీ.. దర్శనాలు ఎప్పటి నుంచి అంటే..!

అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు...
News

16 ఏళ్ల అమ్మాయి.. 3 నెలల 20 రోజులు కఠిన ఉపవాసం..

జైనమతంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది. జైనులు కూడా శ్లేఖ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం పాటిస్తారు. ముంబైలోని జైన కుటుంబానికి చెందిన ఓ బాలిక సరిగ్గా 110 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 16 ఏళ్ల అమ్మాయి...
News

నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. పోటెత్తిన భక్తులు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధమైంది.. అమ్మవారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు.. అయితే, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి...
News

ప్రయోగాత్మక పరుగుకు ‘వందే సాధారణ్‌’ రైళ్లు

ఏసీ అవసరం లేని ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టబోయే ‘వందే సాధారణ్‌’ రైళ్లు పట్టాలపై పరుగుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా దిల్లీ-ముంబయి మార్గంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారంలో వీటి పనితీరును పరీక్షించనున్నారు. వందే సాధారణ్‌ రైలు ముంబయిలోని వాడిబందర్‌ యార్డుకు...
News

కరోనా రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది

యువ‌త‌లో గుండె పోటు మ‌ర‌ణాలు ఇటీవ‌లే పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎంద‌రో యువ‌కులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక వారం కిందట దసరా నవరాత్రి...
1 1,818 1,819 1,820 1,821 1,822 3,048
Page 1820 of 3048