News

News

భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ ను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన (Operation preparedness) టెస్ట్ ఫైరింగ్ సకాలంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన తూర్పు...
News

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై కేసు నమోదు

హిందూ దేవుళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూనివర్శిటీ ఆఫ్ అలహాబాద్‌లోని పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్, బజరంగ్ దళ్ సంస్థలు సంయుక్తంగా ఫిర్యాదు చేయడంతో అలహాబాద్ నగరంలోని కల్నల్‌గంజ్...
News

ఆలయంలో లెబనాన్ యువతి అర్చకత్వం, హిందూ ధర్మానికే జీవితం అంకితం

లెబనాన్‌కి చెందిన ఓ క్రైస్తవ యువతి హిందూ ఆలయంలో అర్చకత్వం చేస్తోంది. ఆలయంలో క్రైస్తవ యువతి.. "అర్చకత్వం పురుషులే చేయాలి..స్త్రీలు ఆ వృత్తికి పనికి రారు" ఇదంతా పాత మాట. ఇప్పుడు ఆడవాళ్లు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడు...
News

భావకవిత్వలోకాన కల్పవల్లి..దేవులపల్లి కృష్ణశాస్త్రి

( నవంబరు 1 - దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి ) తెలుగు భావ కవితా రంగంలో ఆయన ఒక ముఖ్య అధ్యాయం. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు సినిమా...
News

‘శ్రీవారి’ కోసం.. గుజరాత్‌ నుంచి వేల కిలోమీటర్లు కాలినడకన తిరుమలకు

ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే సంకల్పం ఆ వృద్ధ దంపతులను వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు. గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్‌ ఆర్‌.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్‌...
News

అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు సింహాసనం.. ‘అక్షత పూజ’ కోసం 100 క్వింటాళ్ల బియ్యం

ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి..బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని నెలకొల్పనున్నారు. ఈ పీఠంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ బంగారు సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుందని.. దీనిని రాజస్థాన్‌లోని...
News

AIతో నష్టాలు.. కొత్త ప్రమాణాలు సిద్ధం చేయాలన్న జో బైడెన్

ఏ పనినైనా రెప్పపాటు కాలంలో చేయగా నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )లో ఉంటుంది. అయితే ఆ నైపుణ్యాన్ని సృష్టించిన మానవ మేధస్సు నైపుణ్యం ఇంకెంత గొప్పదో కదా. అయితే AI కారణంగా మానవ మేధస్సు ప్రభావితం కానుంది. ఎందుకంటే మానవ...
News

ఏపీ ప్రజల ప్రతిభ అసాధారణం – ప్రధాని మోదీ ప్రశంసలు..!!

ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేసారు. రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ప్రజల అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో,...
1 1,816 1,817 1,818 1,819 1,820 3,048
Page 1818 of 3048