News

News

‘దేశంలో బుజ్జగింపు రాజకీయాలు.. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్లో ప్రశాంత వాతావరణం’

వచ్చే 25 ఏళ్లు భారత్కు చాలా ముఖ్యమైనవన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అమృతకాలంలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాల్సి ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల.....
News

భారత రక్షణశాఖ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల

భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్‌ కమాండ్‌ పోస్ట్‌ ట్రాక్డ్‌) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో...
News

దక్షిణ భారతదేశంలోని దేవాలయాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్… నవంబరు 3 నుంచి ప్రారంభం

దక్షిణ భారతదేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. టెంపుల్‌ టూర్ ఆఫ్‌ సౌత్‌ ఇండియా పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. రామేశ్వరం, మధుర మీనాక్షి ఆలయంతో పాటు పద్మనాభస్వామి ఆలయాలు టూర్‌ ప్యాకేజీలో...
News

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..సహాయక కార్యక్రమాల్లో స్వయం సేవకులు

విజయనగరం జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు సహాయ సహకారాలు అందించారు.విజయనగరంలోని కంటకాపల్లి, అలమండ మధ్య భీమాలి వద్ద జరిగిన రైలు ప్రమాద విషయం తెలిసిన వెంటనే గొల్లపేట శాఖ స్వయంసేవకులు ప్రమాద...
News

సంస్కృత పరీక్షలో ఇస్లాం, ఈద్ గురించి ప్రశ్నలు…. బిహారీ మార్కు లౌకికవాదం

సంస్కృతాన్ని దేవభాషగా పరిగణిస్తారు. భారతీయ సంప్రదాయిక సాహిత్యం అంతా సంస్కృత భాష నుంచే మొదలైంది. దేశానికి బ్రిటిష్ వారి నుంచి భౌతిక స్వాతంత్ర్యం వచ్చాక, వారి ఇంగ్లీషు భాష పట్ల మానసిక దాస్యం పెరిగిపోయాక సంస్కృత భాష పాలకుల ఆదరణ కోల్పోయింది....
News

కేరళ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీ, ముంబయిల్లో హైఅలర్ట్‌..

కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని, ముంబయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌లు...
News

ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు : జైశంకర్‌

ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్‌ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్‌ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు...
News

విజయనగరం రైలు ప్రమాదం.. సహాయక కేంద్రాల నంబర్లివీ..

విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు సహాయక కేంద్రాలను (కంట్రోల్‌ రూం) ఏర్పాటుచేశారు. విశాఖ కేజీహెచ్‌లో, విమ్స్‌లో వైద్యబృందాలను కలెక్టర్‌ మల్లికార్జున అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను...
1 1,819 1,820 1,821 1,822 1,823 3,048
Page 1821 of 3048