News

News

జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు ; యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్

జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్...
News

భారత మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష అంశంలో పాక్ ప్రమేయం

భారత నావీ మాజీ అధికారులను కుట్ర ప్రకారమే పాకిస్తాన్-ఖతార్ కలిసి ఇరికించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ కావాలనే ఫేక్ సమాచారాన్ని సృష్టించి వీరిని ఈ కేసులో ఇరికించిందని అనుమానిస్తున్నారు. గత ఏడాది పాక్ ఆర్మీ అధికారులు, ఖతార్ లోని ఉన్నతాధికారులతో...
News

శ్రీవారి భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.

టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు...
News

స్ఫూర్తిప్రదాత, ఆదర్శమూర్తి హరి జీ అస్తమయం

కేరళ రాష్ట్రానిక చెందిన హరిగారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో అగ్ర నాయకులుగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరిజీ స్వయం సేవక్‌గా పూర్తి స్థాయి...
News

కేరళ వరుస పేలుళ్లతో అప్రమత్తమైన కేంద్రం..ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాన్ని పంపిన అమిత్ షా

కేరళలోని ఎర్నాకుళంలోని యోహవా క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే ఘటనపై దృష్టి సారించింది. NSG, NIA బృందాలను కేరళకు పంపింది. ఒకరోజు ముందుగానే హమాస్‌కు మద్దతుగా కేరళలో ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర...
News

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర-సంస్కృతి- వైభవం ప్రథమ సదస్సు

సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వైభవం అనే అంశంపై విజయవాడ నగరంలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించగా జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు ముఖ్య అతిథిగా, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డీన్ ఫణితి ప్రకాశ్ బాబు, ప్రముఖ రచయిత్రి, వారసత్వ సంపద పరిరక్షక ఉద్యమ కార్యకర్త ఈమని రాణి శర్మ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. తెలుగువారికి అపూర్వ చారిత్రక సాంస్కృతిక సంపద ఉందని, సంగీత, సాహిత్య, విజ్ఞాన సహా పలు రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అలంకరించారని జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు చెప్పారు. ఆ వారసత్వం సంపదను కాపాడుకుంటూనే భావితరాలకు అందించాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు....
News

గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ కన్నుమూత!

గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్‌నాథ్ అగర్వాల్ (90) కన్నుమూశారు. ఆయన 1950లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ ట్రస్ట్‌లో చేరారు. నగరంలోని సివిల్ లైన్స్‌లో గల హరిఓమ్‌నగర్ నివాసంలో ఉంటున్న బైజ్‌నాథ్ అగర్వాల్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు....
News

కనుల పండువగా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి రథోత్సవం

తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. విద్యుద్దీపాల వెలుగులు, భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ క్షేత్ర పురవీధుల్లో సాగింది. తొలుత స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై ఆలయం నుంచి మెట్ల మార్గం ద్వారా...
1 1,820 1,821 1,822 1,823 1,824 3,048
Page 1822 of 3048