News

News

రాజధానిలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్‌

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేసింది. దీంతో...
News

డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి

డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది....
News

వైభవంగా ప్రారంభమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం

ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం శుక్రవారం ఉదయం అంగరంగా వైభవంగా ప్రారంభం అయింది. ఈ సందర్బంగా స్వామివార్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు...
News

పలాస రాయగడకు రైలు సేవలు పునఃప్రారంభం

వాల్తేర్ డివిజన్ పరిధి కంటకాపల్లిలో లైన్ లో రైలు ప్రమాదం తర్వాత మళ్లీ పలాస, రాయగడకు రైలు సర్వీసులను పునరుద్ధరించారు. నవంబర్ ఒకటో తేదీన విశాఖపట్నం-రాయగడ రైలును మొదలుపెట్టగా , విశాఖపట్నం-పలాస ప్యాసింజర్‌ను నవంబర్ 2 నుంచి పునఃప్రారంభించారు. డివిజనల్ రైల్వే...
News

కార్తీక మాసంలో అందుబాటులోకి ఇంద్రకీలాద్రి మల్లేశ్వరాలయం

కార్తీక మాసంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు, ఈవో రామారావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పనులు తుది దశకు...
News

జ్ఞానవాపి సర్వే పూర్తి చేశాం: భారత పురావస్తు సర్వే

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే పూర్తయిందని న్యాయస్థానానికి తెలిపిన...
News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయంపై దాడి, విగ్రహాలు ధ్వంసం

బంగ్లాదేశ్ లోని పటువాఖలి పట్టణంలోని అన్సార్ క్యాంపు ప్రాంతంలో ఉన్న మా మానషా మందిర్‌లోని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.మానషా దేవాలయంలోని సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పటువాఖలి పోలీస్ అధికారులు తెలిపారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సమీర్ కుమార్ దాస్...
News

ప్రజల వద్దకే తపాలా సేవలు అందించేలా తపాలాశాఖ పోస్ట్‌ ఇన్ఫో యాప్‌, ఐపీపీబీ యాప్‌లు

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ తన సేవలను విస్తృతం చేస్తోంది. నేటి పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ప్రజలు, ఖాతాదారులకు చేరువయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ విధానంలో తపాలా సేవలను అందించేందుకు పోస్ట్‌ ఇన్ఫో యాప్‌,...
1 1,814 1,815 1,816 1,817 1,818 3,049
Page 1816 of 3049