అయోధ్య – ప్రాణ ప్రతిష్ఠ రోజున దేశంలోని 5 లక్షల ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర
అయోధ్యలో 2024 జనవరి 22 న జరగనున్న శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణ ప్రతిష్ఠ నాడు దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల దేవాలయాల్లో ఏకకాలంలో పూజాకార్యక్రమాలు జరుగుతాయని శ్రీరామ జన్మభూమి తీర్డ్ క్షేత్ర ప్రకటించింది. దీన్ని ప్రారంభించడానికి ఆలయ అధికారులు దేశవ్యాప్తంగా...







