News

News

తిరుమల శ్రీవారి ఆదాయం హిందూ ధర్మ పరరక్షణకే వినియోగించాలి : పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తిరుమలలో స్వామి వారికి వచ్చే ప్రతి రూపాయినీ హిందూ ధర్మ పరిరక్షణకు వినియోగించాలని పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల...
News

గాజా యుద్ధం ఆపే సామర్థ్యం భారత్‌కి ఉంది ; మానవ స్ఫూర్తిని ప్రదర్శించడంలో భారత్ చరిత్ర అద్భుతం : కొనియాడిన ఇరాన్ రాయబారి

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి అన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత, మానవత్వంపై ప్రశంసలు కురిపిస్తూ.. ప్రస్తుతం గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంలో...
News

నక్సలైట్ల హెచ్చరికలకు పోలింగ్ సిబ్బంది ఘాటైన సమాధానం : ఎలాగైన పోలింగ్ నిర్వహిస్తామని స్పష్ఠీకరణ

బ్యాలెట్ బాక్స్, భద్రతా దళ సిబ్బందితో పోలింగ్ సిబ్బంది ప్రవేశించవద్దని చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్‌లో నక్సలైట్లు హెచ్చరికలు జారీ చేశారు. కరపత్రాలపై పోలింగ్ సిబ్బందిని రావద్దని స్పష్టంగా రాసిపెట్టారు. ఇది కేవలం పోలింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. అభ్యర్థులు, భద్రతా...
News

పాకాలలో 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహావిష్కరణ

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం ఊట్లవారి పల్లిలో కొలువుదీరిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా మహా సంప్రోక్షణలతో జరిగిన విగ్రహావిష్కరణ...
News

గుజరాత్ లోని భుజ్ లో నవంబర్ 5-7 వరకు అఖిల భారత కార్యనిర్వాహక మండలి సమావేశం : ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశం ఈ సంవత్సరం గుజరాత్‌లోని భుజ్‌లో జరగనుంది . ఈ సమావేశం ఈ నెల 5, 6 మరియు 7 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల నుంచి ప్రాంత సంఘచాలక్‌లు,...
News

శ్రీవారి భక్తులకు శుభవార్త… గంటలోనే కాషన్ డిపాజిట్ రీఫండ్

తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి.. ఓ కీలక విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో యుపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోందన్నారు....
News

వైరల్ గా మారిన సంస్కృతంలో సారే జహాన్ సే అచ్ఛా గీతం

ఒమన్‌లోని మస్కట్ లో ఓ పాఠశాలకు చెందిన భారత సంతతి విద్యార్ధులు 'సారే జహాన్ సే అచ్ఛా' గీతాన్ని సంస్కృతంలో ఆలపించారు. భారత స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత సంతతికి...
News

బలంగా భారత్ లో వైవాహిక జీవితం, ప్రపంచంలోనే అత్యల్పంగా విడాకులు అంతర్జాతీయ సర్వేలో వెల్లడి

మనదేశంలో వివాహ వ్యవస్థ అత్యంత గొప్పది. పెళ్లంటే నూరేళ్ల పంటని చెబుతారు మన పెద్దలు. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో మినహా ప్రపంపదేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లైతే చేసుకుంటున్నారు కానీ.. ఆ దాంపత్య వ్యవస్థను పెద్ద అవస్థగా భావిస్తున్నారు...
1 1,812 1,813 1,814 1,815 1,816 3,049
Page 1814 of 3049