News

News

బలవంతపు మతమార్పిడి..హిందూ మైనర్ బాలిక ఆత్మహత్య

ఇస్లాం మతంలోకి మారాలని కొందరు యువకులు బలవంతం చేయడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో వెలుగుచూసింది. మృతురాలి సోదరి కథనం ప్రకారం..జోహిద్ అక్తర్ అనే యువకుడు అతని స్నేహితుల బృందం బాలికను మతం మారాల్సిందిగా...
News

తాజ్‌మహల్ షాజహాన్ నిర్మించలేదు..హైకోర్టులో పిటిషన్

తాజ్‌మహల్‌‌ని షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్ మార్పులు చేసి తాజ్ మహల్‌గా మర్చారంటూ పిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ కోర్టు ఈ విషయంపై భారత పురావస్తు శాఖ దృష్టిసారించాలని...
News

మరో సందడికి సిద్ధం అవుతోన్న విజయవాడ ఇంద్రకీలాద్రి..ఈ నెల 27నుంచి అంగరంగా…

దసరా ఉత్సవాలు ముగిసి నెల రోజులు కూడా పూర్తవకుండానే మరో ఆధ్యాత్మిక వైభవానికి ఇంద్రకీలాద్రి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత వచ్చే కార్తీక మాసంలో జరిగే భవాని దీక్షల స్వీకరణతో ఈనెల 27వ తేదీ నుంచి...
News

భుజ్‌లో ప్రారంభమైన అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల్ భారతీయ కార్యకారి మండల్ బైఠక్ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా భుజ్‌లో ప్రారంభం అయింది. శ్రీ కచ్చి లేవా పటేల్ సమాజ్, సర్దార్ పటేల్ విద్యా సంకుల్‌లో సమావేశం నిర్వహించారు. అంతకుముందు మాతృశ్రీ ధన్‌బాయి...
News

అన్నవరం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ టికెట్ ధర పెంపు

అన్నవరం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి పనులపై ఈవో ఆజాద్‌, సభ్యులు చర్చించారు. అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. అన్నవరం దేవస్థానం రూ.800 వ్రత టికెట్టును రూ.వెయ్యికి పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. కార్తిక...
News

‘నిజ్జర్ హత్యపై ఆధారాలివ్వండి- ఉగ్రవాదానికి లైసెన్స్‌లా స్వేచ్ఛ మారకూడదు!’

కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనపై దిల్లీ వైఖరిని కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పునరుద్ఘాటించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను సమర్థించే ఆధారాలను బయటపెట్టాలని కోరారు. ఇప్పటివరకు కెనడా...
News

అయోధ్య రామాలయానికి ధర్మవరం ప్రత్యేక పట్టుచీర

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య దివ్య మందిర నిర్మాణానికి ధర్మవరం నేతన్న అపురూపమైన కానుకను అందించబోతున్నారు. పూర్తిగా రామ నామాలతో నిండిన అరుదైన పట్టుచీరను అయోధ్య రామాలయానికి అందించబోతున్నారు ధర్మవరానికి చెందిన డిజైనర్ నాగరాజు. తమ పనితనంతో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించిన...
News

పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో ఢిల్లీ సర్కారు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల...
1 1,810 1,811 1,812 1,813 1,814 3,049
Page 1812 of 3049