News

News

3.6 తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం (నవంబర్ 5) రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో...
News

యుద్ధనౌక సూరత్‌.. సిద్ధమైంది.!

తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్‌ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌...
News

ప్రపంచవ్యాప్తంగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ భక్తులకు సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చింది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని...
News

నిజ్జర్‌ హత్య దర్యాప్తును తారుమారు చేస్తున్నారు.. భారత్‌ రాయబారి ఆరోపణ..

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్‌ అధికారి దెబ్బతీశాడని అక్కడి భారత హైకమిషనర్‌ సంజీవ్‌ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే పత్రికతో మాట్లాడుతూ ఈ...
News

హిందువులపై పెరిగిన విద్వేష నేరాలు

గడిచిన సంవత్సర కాలంగా లండన్‌లో, ఇతర చోట్ల హిందువులపై విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నా పోలీసు రికార్డులలో అవి నమోదు కావడం లేదని బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు మతాలవారీగా విద్వేష నేర...
News

దీపావళికి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ రైల్వే

పండుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతీసారి ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లను నడిపే విషయం విదితమే.. అయితే, దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది దక్షిణ రైల్వే.. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.....
ArticlesNews

మాన్యుమెంటల్ జిహాద్ : భారత్‌ను శిథిలావస్థలో ఉంచే వ్యూహం

- శ్రీనివాస్ కళ్యాణ్ చక్రవర్తి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, హిందూ మూలాల వారసత్వ కట్టడాలు ఇప్పటికీ శిథిలావస్థలో ఉండడంలో ఆశ్చర్యమేముంది? దాదాపు ఒక దశాబ్దం పాటు క్రియాశీల సోషల్ మీడియా తర్వాత, మేల్కొన్న హిందువులు ఇప్పుడు ప్రాచీన భారతీయ నాగరికత...
News

పర్యాటక ఆకర్షణకు తిరుపతిలో హెలికాప్టర్‌ రైడ్ ప్రారంభం ఒక్క రైడ్‌కు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త. తిరుపతిలో హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభమైంది. చెన్నైకు చెందిన ఏరో డాన్ ఏవియేషన్ సంస్థ నిర్వాహకులు..తిరుపతి తుమ్ములగుంట క్రికెట్ స్టేడియం నుంచి దీన్ని ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ రైడ్ ద్వారా తిరుపతి శేషాచల...
1 1,811 1,812 1,813 1,814 1,815 3,049
Page 1813 of 3049