టిటిడి పాలకమండలి సభ్యుడి కుటుంబం అన్యమత ప్రార్థనలు
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో మరో కొత్త వివాదం రాజుకుంది. బోర్డు సభ్యుడు ఆర్.ఎన్. దర్శన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి సంచలన ఆరోపణలు చేసింది. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల పాలకమండలిలో అన్యమతస్థులు కొనసాగడం నిబంధనలకు...







