దేశ వ్యాప్తంగా వ్యాపారుల కోసం ‘‘స్వదేశీ వ్యాపారి మంచ్’’
స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘‘స్వదేశీ వ్యాపారుల సమ్మేళనం’’ జరిగింది. లక్నో వేదికగా రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. దేశ ఆర్థిక స్వావలంబన మరియు వ్యాపార వర్గాల అభ్యున్నతికి సంబంధించి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమ్మేళనంలో కాశ్మీరీ లాల్,...







